Month: February 2024

మంచి మాట – వేమన నీతి పద్యం – భావం

ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలునొరుల వశముగాదు ఓగుదెల్ప యేటివంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి ఏదైనా చెప్పడం సులభం. అయితే మూర్ఖునికి ఏదైనా మంచి చెప్పడం ఎవరి తరం కాదు.…

TS : యాచక మహిళ 45 వేల మొబైల్ ఫోన్… ఆశ్చర్య పోయిన పోలీసులు

యాచకుల వద్ద భారీ ఎత్తున నగదు బయటపడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి. HYDలో ఆపరేషన్ స్మైల్ లో భాగంలో పలు ప్రాంతాల్లో పోలీసులు చేసిన దాడుల్లో 15 మంది యాచకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ వద్ద రూ.45 వేల…

రాగిజావ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…

రాగిలో ఐరన్ ఎక్కువ ఉండటంతో రక్తహీనతతో బాధపడేవారు తీసుకోవడం మంచిది రాగి జావను రోజూ తీసుకోవడంతో ఎముకలు దృఢంగా ఉంటాయి రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలా గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి బరువు తగ్గాలనుకునే…

TS : ఇంటర్ బోర్డు పరీక్షలు – కీలక ప్రకటన చేసిన సెక్రటరీ ఓజా

వైరల్ స్టోరీలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రేపటి నుంచి ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సెక్రటరీ ఓజా కీలక ప్రకటన చేశారు. పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంటుందని చెప్పారు. విద్యార్థులందరూ 9 గంటల లోపే…

‘గూగుల్ CEO పై వేటు పడొచ్చు’ – సమీర్ అరోరా

గూగుల్ CEO సుందర్ పిచాయ్ పై త్వరలో వేటు పడటమో లేక ఆయన రాజీనామా చేయడమో జరుగుతుందన్నారు హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకులు సమీర్ అరోరా. ఏఐ చాట్బోట్ జెమినీ పనితీరుపై వివాదం చెలరేగిన వేళ ఓ నెటిజన్ అరోరాను అభిప్రాయం అడగగా…

ఆరోగ్యానికి వాకింగ్ ఎంతో అవసరం…

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత శారీరక శ్రమ అవసరం. అందుకే ప్రతిరోజు వాకింగ్ చేయడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నడకకు ఉత్తమ సమయంగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని కారణాలతో ఉదయం…

పరువునష్టం కేసులో కేజీవాలకు సమన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ

ఒక పరువునష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్చేస్తూ ఢిల్లీ CM కేజీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ 2018మే నెలలో రూపొందించినట్లు చెబుతున్న ఒక…

హరియాణాలో దారుణం…మాజీ MLA హత్య…

హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ MLA నఫే సింగ్ రాఠీ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం ఝజ్జర్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి…

శృంగారం వేళ స్త్రీలు వేటిని గమనిస్తారో తెలుసా…?

శృంగార సమయంలో స్త్రీలు.. పురుషుల్లో కొన్నింటిని గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు ఆ సమయంలో పురుషుల ఆకృతి, కండలు, ముఖాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారట. కళ్లు మూసుకుని కూడా అతని రూపాన్ని ఆస్వాదిస్తుంటారట. శృంగారం వేళ పురుషుల్లో స్త్రీలు గమనించే మరో…

TS : ధరణి హెల్ప్ డెస్కులు ఏర్పాటు

భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను తెలంగాణ ప్రభుత్వం అన్వేషిస్తోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించిన సర్కార్.. మరింత వేగంగా భూసమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకే అధికారాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త ROR…

AP : ఏలూరులో మంగళవారం పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో భారీ సమావేశం

రాష్ట్రంలో ఎన్నికల భేరికి బీజేపీ సమాయత్తమైంది. ఏలూరులో మంగళవారం 16 వేల మంది పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో భారీ సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి మొదటి సమావేశాన్ని ఏలూరులో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టింది. ఈ భేటీని రక్షణ మంత్రి…

ఉదయం బద్ధకంగా ఉంటోందా? ఇలా చేయండి

రాత్రి ఎంత సేపు నిద్రపోయినా పొద్దున్నే లేవాలంటే బద్ధకంగా ఉంటోందా? అయితే నిద్ర లేవగానే రెండు అరచేతులను ఒకదానికొకటి బాగా రుద్దాలి. వేడిగా ఉన్న అరచేతులను కళ్లపై ఉంచడం వల్ల నిద్రమత్తు పోతుంది. కళ్లలోని సున్నిత రక్తనాళాలు చురుగ్గా మారతాయి. నిద్రలేవగానే…

TS : ఖాళీగా దర్శనమిస్తున్న మేడారం పరిసరాలు

నాలుగు రోజుల పాటు మహానగరంగా మారిన మేడారం బోసిపోయింది. జాతర ముగియడంతో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ తగ్గిపోయింది. వ్యాపారులు దుకాణాలు మూసి తిరుగుముఖం పట్టారు. జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది. దీంతో మేడారం పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నాలుగు రోజుల…

‘మతం మనల్ని విభజించదు… అది ఏకం చేస్తుంది… – ఫరూక్ అబ్దుల్లా

కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భాగంగానే ఉంటుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. దేశ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అది మరింత పటిష్ఠంగా ఉంటుందన్నారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మతం మనల్ని విభజించదు.…

AP : ఈ రోజు కుప్పంలో పర్యటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ ఈ రోజు కుప్పంలో పర్యటించనున్నారు. రామకుప్పం మండలం రాజుపేటలో హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గుండిశెట్టిపల్లి వద్ద ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించి, బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. హంద్రీ నీవా…

AP : ఈ సారి కూడా కుప్పం నుంచే పోటీ చేయనున్న చంద్రబాబు

TDP అధినేత చంద్రబాబు ఎనిమిదోసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి చంద్రబాబు వరుసగా కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులు మారుతున్నారే తప్ప ఆయన విజయాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. ఈ స్థానాన్ని ఆయన కంచుకోటగా మార్చుకున్నారు. కుప్పం…

ద్రాక్షతో ముఖం కాంతివంతం

ద్రాక్షలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ముఖంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి కాంతివంతం చేస్తాయి. కాబట్టి 5 ద్రాక్షలను తీసుకుని వాటిని గుజ్జులా రుబ్బుకోవాలి. దీనికి ఒక చెంచా పెరుగు, ఒక చెంచా నిమ్మరసం కలపండి. దీన్ని మీ ముఖానికి పట్టించి…

కర్ణాటకలో మంకీ ఫీవర్..

కర్ణాటకలో మంకీ ఫీవర్తో 103 మంది ఆస్పత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే, వీరంతా జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. కాగా, ఈ వ్యాధిని CPR, రక్త పరీక్షల…

ఈ రోజు 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం సింగరేణి ఏరియాలోని త్రీ-ఇంక్లెన్ 48 ఎకరాల్లో రూ.56.76 కోట్లతో 10.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన సోలార్ ప్లాంట్ ను ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం 3…

AP : రద్దయిన ప్రధాని విశాఖపట్నం పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన రద్దయినట్లు సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న వైజాగు పీఎం రావాల్సి ఉంది. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించగా.. పర్యటన రద్దుతో…

ఏడుపాయల జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్​ రాజర్షి షా

ఏడుపాయల జాతరను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. మార్చి 8, 9, 10 తేదీల్లో జరిగే జాతర ఏర్పాట్లపై శనివారం మెదక్​ కలెక్టర్​ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జాతరకు…

TS : మొదలైన ఎండలు… రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

ఎండల తీవ్రత మొదలవడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. ఈ నెల 23న రాష్ట్రంలో 15,031 మెగావాట్ల (గత ఏడాది ఇదే రోజున 14,526 మెగావాట్లు) గరిష్ఠ డిమాండ్ నమోదైంది. ఫిబ్రవరిలో విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్లను దాటడం…

గుంటూరు లో దారుణం… అనుమానంతో రైతు హత్య…

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ రైతును హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మృతుడి చేతి గోళ్లు మాయమయ్యాయి. మంత్రగాడు అనుమానంతో రైతును హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.…

TS : సమ్మక్క-సారలమ్మకు తిరుగు వారం పండుగ 28 వ తేదీన

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ముగిసింది. తిరిగి 2026లో ఈ మహాజాతర జరగనుంది. జాతరకు 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. సంప్రదాయం ప్రకారం ఈ నెల 28న సమ్మక్క-సారలమ్మకు తిరుగు వారం పండుగ నిర్వహిస్తారు.

సరస్వతీ విగ్రహం నిమజ్జనం లో విషాదం… డీజే హై సౌండ్ తో వ్యక్తి మృతి…

ఓ వ్యక్తి కేవలం మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా వినడం వల్ల గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ ఘటన ఒడిశాలో జరిగింది. రూర్కెలాలో సరస్వతీ విగ్రహం నిమజ్జనం సందర్భంగా పెద్ద శబ్దంతో 50 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ వేడుకలో మ్యూజిక్…

TS : మొన్న క్షేమంగా బయటపడి…. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు…

కంటోన్మెంట్ BRS MLA లాస్యనందిత (37) ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై క్షేమంగా బయటపడ్డారు. ఈనెల 13న KCR నల్గొండలో నిర్వహించిన సభకు ఆమె హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో నార్కెట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారును ఆటో ఢీకొట్టింది. లాస్య కారు…

టెట్, టీఆర్టీ పరీక్షల షెడ్యూల్ పై నేడు తీర్పు

ఏపీ టెట్, టీఆర్టీ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించాలన్న పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ రెండు పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా చూడాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి తాజాగా మరో షెడ్యూల్…

ఏకంగా ఒక్కరికి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలా అంటూ అందరూ షాక్

చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే… ఒక్క గవర్నమెంట్ జాబ్ సాధించడమే ఎంతో కష్టం అనుకుంటే ఇక్కడ మాత్రం ఇద్దరు మహిళలు ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వరంగల్ మధ్య…

గ్రూపు 1 కొత్త నోటిఫికేషన్ 563 కొలువులు

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూపు 1 కొత్త నోటిఫికేషన్ 563 పోస్టులతో సోమవారం టిఎస్‌పిఎస్సీ విడుదల చేసింది. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. గత ంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను…

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు – మేనేజింగ్‌ డైరెక్టర్‌ విసి సజ్జనర్‌ ఐపిఎస్‌

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టిఎస్ఆర్ టిసి నడుపుతోందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విసి సజ్జనర్‌ ఐపిఎస్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల…

నా కొత్త‌ ప్రయాణం ప్రారంభమైందని ఇన్ స్టా లో షేర్ చేసిన శ్రీజ కొణిదెల

మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కొణిదెల ప్రస్తుతం తన పిల్లలతో కలిసి సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. తల్లి తండ్రులతో కలిసి ఉంటున్న శ్రీజ కొణిదెల రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయింది. ఫ్యామిలీ సపోర్ట్ తో…

TS : ఉచిత విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

ఉచిత విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలనుకునే వారు ఆధార్ కలిగి ఉన్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుందని, లేకపోతే ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆధార్…

హైదరాబాద్‌లో అగ్రిటెక్‌ సౌత్ – 2024 ప్రదర్శన…

రైతుల కోసం హైదరాబాద్‌లో అగ్రిటెక్‌ సౌత్ – 2024 పేరిట ప్రదర్శన జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల స్థాయి ఈ ప్రదర్శనలో కొలువు తీరిన 150 స్టాళ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారత్‌లో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, అత్యాధునిక సాంకేతిక…

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ రిలీఫ్…

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ను శ్రీనివాస్ గౌడ్ టాంపరింగ్ చేసినట్లు దాఖలైన పిటిషన్ను శుక్రవారం న్యాయస్థానం కొట్టేసింది. పిటిషన్…

వైసీపీ ప్రభుత్వం వచ్చాక తిరోగమనం ఆంధ్రప్రదేశ్‌… – చంద్రబాబు, పవన్.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం తిరోగమనం పాలయ్యిందన్నారు చంద్రబాబు, పవన్. అమరావతి రాజధానిని విధ్వంసం చేశారని, ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలని అనడం నిజంగా చాలా సిగ్గుచేటన్నారు. విపక్షాలన్నీ ఒక్కటయ్యి ముందుకెళ్లి.. జగన్‌ మోహన్ రెడ్డి…

OCD ఉంటే డేంజరే…

OCDతో బాధపడుతున్న వారిపై చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు మిగతావారితో పోల్చితే త్వరగా మరణిస్తారని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. నాలుగు దశాబ్దాలుగా OCDతో బాధపడుతున్న 61,378 మందిపై సైంటిస్టులు అధ్యయనం చేశారు.…

బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు…

బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు రోజురోజుకు తీవ్రతర మవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. బారియా జిల్లాలోని పైక్పారా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సరస్వతి మండపంపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. దేవత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ…

TG: గొర్రెల పంపిణీ స్కీంలో అవకతవకలు – కాగ్ నివేదిక

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీంలో అవకతవకలు జరిగాయని కాగ్ నివేదికలో తేల్చింది. చనిపోయినవారికి గొర్రెలు పంపిణీ చేసినట్లు రికార్డులు తయారు చేసినట్లు పేర్కొంది. ఈ స్కీంలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపింది. రూ.253.93 కోట్ల వినియోగంపై కాగ్…

TG : నిన్నటితో ముగిసిన ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు..

గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు…

TG : జన్వాడ చర్పై దాడి కేసులో 21 మంది అరెస్ట్

రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ చర్పై దాడి కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేసినట్టు మొకిలా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్…

స్వలింగ వివాహాలకు గ్రీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దేశం

ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కం నేరంగా భావించే రోజుల నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. సేమ్-సెక్స్ మ్యారేజీని లీగల్ చేసిన జాబితాలలో గ్రీస్ దేశం వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు…

AP: రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు

రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే స్వామివారిని 45,825 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే..…

ఉదయాన్నే ఒక ఉడికించిన గుడ్డు తింటే ఎన్ని ప్రయోజంలో…

గుడ్డులో ఎన్నోరకాల పోషకాలు ఉంటాయి. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక ఉడికించిన గుడ్డు తినాలి. వీటిలో దాదాపు 78కేలరీలు ఉంటాయి. శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్లు, మినరల్స్ అందుతాయి. రోజూ ఖాళీకడుపుతో ఉడికించిన…

Delhi : అలీపూర్ దయల్పూర్ మార్కెట్లో ఘోర అగ్నిప్రమాదం… 11 మంది సజీవదహనం

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అలీపూర్ దయల్పూర్ మార్కెట్లో గురువారం సాయంత్రం ఓ పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 11 మంది సజీవదహనమయ్యారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ.. మరికొందరి ఆచూకీ లేకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా,…

అక్రమ సంబంధానికి అడ్డు అని భర్త చంపిన భార్య

కదిరి రూరల్ మండలం సున్నపుగుట్టు తాండ సీపీఐ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడు మోజులోపడి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడంటూ భర్త ఖాదర్ బాషాను తన ఇంట్లోనే ప్రియుడు బాబాన్తో కలసి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడికి ముగ్గురు…

యూకేలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్

యూకేలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5నుంచి 8ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్కు టీమ్ వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో…

TS : తల్లి, కొడుకుల దారుణ హత్య చేశారు.

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గూడూరు మండలం బొల్లేపల్లిలో మంత్రాల నెపంతో కుమారస్వామి అనే వ్యక్తి తల్లి, కొడుకును రాడ్డుతో కొట్టి చంపాడు. దీంతో బొద్దమ్మ(50), సమ్మయ్య (35) ప్రాణాలు కోల్పోయారు. ఏడేళ్లుగా మృతుల కుటుంబానికి, నిందితుడి కుటుంబానికి మధ్య గొడవలు…

సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర మాజీ సీఎం

మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించడాన్ని సవాల్ చేశారు. ఇటీవల ఎన్సీపీ గుర్తు(గడియారం) సైతం అజిత్ పవార్ వర్గానికి చెందుతుందని…

శ్రీలంకలోనూ IIT క్యాంపస్ కు సన్నాహాలు

ప్రతిష్ఠాత్మక ఐఐటీలకు విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే టాంజానియాలో IIT మద్రాస్ క్యాంపస్ ప్రారంభం కాగా తాజాగా శ్రీలంకలోనూ క్యాంపస్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న ఐఐటీ మద్రాస్.. త్వరలోనే ఆ దేశంలో క్యాంపస్ ఏర్పాటు…

TS : త్వరలోనే 15వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ సీఎం

ప్రశ్నాపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. 60 పోస్టులను చేర్చి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. అలాగే 15 రోజుల్లో 15వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు.…

TS : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్క్ చేయకుండా ఓపెన్, రిజర్వుడ్ కేటగిరీల్లో 33 1/3% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. దీంతో మహిళలకు…

AP : దశ నిర్మాణం పూర్తి చేసుకున్న తిరుపతి ఐఐటీ

తిరుపతి ఐఐటీ తొలి దశ నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సంస్థకు సంబంధించి సివిల్ పనులు, సామగ్రి, ఫర్నిచర్…

TS : ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు… ఎండీ సజ్జనార్ హెచ్చరిక…

ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. దుండగుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని ఆయన పరామర్శించారు. సిబ్బంది ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ తరహా దాడులకు పాల్పడితే యాజమాన్యం…