Category: తెలంగాణ

ఇస్రో అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక రాయిని దాటింది… – సీఎం కేసీఆర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్ష పరిశోధనవిజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది అని సీఎం పేర్కొన్నారు. అంతరిక్ష…

TS : దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కి వైయస్సార్ టిపి అది నేత్రి షర్మిల ఘన నివాళి

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న షర్మిల.. తల్లి విజయమ్మతో కలిసి తండ్రి వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం…

TS: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగించిన విద్యాశాఖ

ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాల గడువు తేదీని –విద్యాశాఖ పొడిగించింది — 2023-24 విద్యాసంవత్సరంలో మొదటి ఏడాది ఇంటర్‌ ప్రవేశాలకు సెప్టెంబరు 16 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా…

తెలంగాణలో గెరిల్లా గ్లాస్ సంస్థ పెట్టుబడి: మంత్రి కేటీఆర్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో దిగ్గజ కంపెనీ ముందుకొచ్చింది. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న గొరిల్లా గ్లాస్‌ తయారీ కంపెనీ తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను సెటప్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.…

Telangana: నేడు, రేపు భారీ వర్షాల సూచన… – వాతావరణం శాఖ

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తీపి కబురు అందించింది. శని, ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం సాయంత్రం వరకు ఆదిలాబాద్‌, కొమరంభీం, మంచిర్యాల,…

తెలంగాణ ఆర్టీసీ ఆల్ టైం రికార్డ్!!

రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు. గత ఏడాది…

భార్యను హత్య చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి

జిల్లాకేంద్రంలోని బంగారిగూడలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది, అనుమానంతో భార్యను చంపి పోలీసులకు లొంగిపోదామని బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్‌, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే…

తెలంగాణలో మరోసారి అమిత్ షా… పర్యటన

మరోసారి తెలంగాణ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు.. ఈమేరకు తెలంగాణ బీజేపీ కార్యచరణ రూపొదింస్తుంది.ఈ పర్యటనలో అమిత్‌ షా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు.…

కాంగ్రెస్‌గూటికి తుమ్మల నాగేశ్వరరావు?

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైంది. అతి త్వరలోనే తేదిని ప్రకటించనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఏఐసీసీ ఆదేశాల…

Telangana : సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇటీవల టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపడంతో కేసీఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. తుది తీర్పునకు లోబడే బదిలీలు…

కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ నేతల అరెస్ట్

కామారెడ్డి నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి శుక్రవారం తలపెట్టిన చలో గజ్వేల్ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇంటి వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా…

తీగలాగితే డొంక కదులుతున్నా మాదాపూర్ డ్రగ్స్ కేసు

మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 62 మంది యువతులను వ్యభిచార కూపంలోకి జితిన్ దింపినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.14 మంది హైదరాబాద్ యువతుల కాంటాక్ట్స్ ను పోలీసులు తాజాగా గుర్తించారు. ఈ ముఠా హైదరాబాద్ లో…

రైతులకు మరింత చేరువగా ధరణి పోర్టల్ కార్యాచరణ: రంగంలోకి రెవెన్యూ శాఖ

విపక్షాలకు ఎటువంటి విమర్శలకు ఎన్నికల ఏడాదిలో తావులేకుండా చేస్తున్న సర్కార్‌ ధరణి లోటుపాట్లపై దృష్టిసారించింది. స్వల్ప లోపాలను అధిగమించి అద్భుతంగా రైతులకు సాయమందించేలా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే అనేక అంశాలపై అధ్యయనం చేసి లోపాలను వేగంగా తీరుస్తోంది. తాజాగా…

రాజకీయ పోరు రసవత్తరంగా .. దూకుడు పెంచిన పార్టీలు

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలో ఉండడంతో రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. అధికార బీఆర్ఎస్ తో పాటు​ బీజేపీ, కాంగ్రెస్​తమ స్పీడ్​పెంచాయి. స్వయంగా ముఖ్యమంత్రే పోటీ చేయనుండడంతో ప్రతిపక్షాలు మరింత అలర్టయ్యాయి. నియోజకవర్గవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మధ్య ఉంటున్నాయి.…

Telangana: 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు…

తెలంగాణ లో 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాకు 91, అతి తక్కువగా సిరిసిల్ల జిల్లాకు 20 మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలోని రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో…

గంజాయి మత్తులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గంజాయి మత్తులో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ లాల్‌బజార్‌కు చెందిన బాలిక(16) తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోవడంతో 15 రోజుల క్రితం తన సోదరుడి(14)తో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీకి వచ్చారు. సమీప…

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో పార్టీ నిర్ణయమే శిరోధార్యం… – సంజయ్​

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని, ఉద్యమాలు చేస్తే పోలీసులతో ప్రభుత్వం అణచివేస్తున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికలు వస్తుండటంతో సీఎం కేసీఆర్ ఉద్యమకారులను దువ్వే పనిలో పడ్డారని, మరోసారి ఆయన చేతిలో మోసపోవద్దని…

చందానగర్‌లో అమానవీయ ఘటన… కూతురిని బ్లేడుతో గొంతు కోసి చంపిన కసాయి తండ్రి… వివరాల్లోకి వెళ్ళితే…

చందానగర్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల కుమార్తెను కసాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. బీహెచ్‌ఈఎల్‌లోని జ్యోతి స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న మోక్షజ్ఞను తండ్రి చంద్రశేఖర్ పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లాడు. మోక్షజ్ఞ(9)ని తండ్రి చంద్రశేఖర్ పెన్సిల్ బ్లేడుతో గొంతుకోసి…

TS : మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం… – వాతావరణ శాఖ

రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జగిత్యాల జిల్లా , రాజన్న సిరిసిల్ల…

విషాద దుర్గటన : పెళ్ళైన 3 నెలలకే జంటకు నిండిన నూరేళ్ళు… వివరాల్లోకి వెళ్ళితే…

పెళ్లి జరిగిన మూడు నెలలకే ఆ జంట ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద దుర్గటన మరిపెడ మండలం తానంచర్ల శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన గుగునాద్ గోపి – సునీతల కుమార్తె అంజలిని…

ఖైరతాబాద్ గణేశుడు… ఈ సారి ఎలా ఉండబోతోన్నాడు తెలుసా…

వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది.. ముందుగా ముంబయి ఆ తర్వాత హైదరాబాద్. ఇక భాగ్యనగరంలో గణేశ్ చతుర్థి పేరు వినగానే మదిలో మెదిలే మొదటి ఆలోచన ఖైరతాబాద్ గణేశుడు. ఏటికేడు ఎత్తు పెరుగుతూ.. ఆకాశాన్ని తాకేలా మహాగణపతి కొలువుదీరి ప్రజలు కొంగుబంగారంగా…

TS : ఆలస్యంగా వెలుగు చూసిన దారుణ ఘటన…పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్….వివరాల్లోకి వెళ్ళితే….

పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్రతుకుదెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ మైనర్ బాలిపై గ్యాంగ్ రేప్ జరుగగా… ఆ చిన్నారి ప్రాణాలను కోల్పోయిన ఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

నేడు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్న YSRTPC చీఫ్

ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గంలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించ‌నున్నారు. దళితబందు పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని స్థానికుల నుంచి ఆహ్వానం రావ‌డంతో ఆమె గజ్వేల్ పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులు షర్మిలకి…

హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక… ఈ రోజు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్…

హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.. సింగూరు నుంచి హైదరాబాద్ కు తాగునీరు సరఫరా చేస్తున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపు లైన్ కు ఖానాపూర్ దగ్గర భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో ఆగస్టు 7న సోమవారం ఉదయం 6 గంటల…

నేతన్నలకు గుడ్‌న్యూస్.. ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 వేల వరకు..

జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) సందర్భంగా నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో చేనేత వారోత్సవాలు జరగనున్నాయి.…

మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి, మహిళపై లైంగికాదిడి… ఎక్కడంటే…

హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి వివాహితకు తాగించి, ఆ తర్వాత లైంగికాదిడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడసాగాడు. ఈ ఘటన మధురా నగర్ ఠాణా పరిధిలో…

ఈ – వేలంలో చరిత్ర సృష్టించిన కోకాపేట భూములు… ఏకంగా ఎకరం 100 కోట్లు పలికి…

కోకాపేట భూములను గురువారం ఈ-వేలం ద్వారా విక్రయించగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇక్కడ ఒక ఎకరం భూమి ధర కోట్లాది రూపాయలు పలికి, చరిత్రను తిరగరాశాయి. నియోపోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6, 7, 8, 9లను హెచ్ఎండీఏ వేలం వేసింది.…

ఆరు పదుల వయసులో భర్తను చంపించిన భార్య… ఎందుకు…? ఎక్కడ…? వివరాల్లోకి వెళ్ళితే…

60 ఏళ్లు దాటిన తర్వాత కూడా తన శీలాన్ని భర్త శంకించాడని భార్య ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి భర్తను చంపించిన ఘటన రాజసన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత నెల 13వ తేదీన చోటుచేసుకుంది… వివరాల్లోకి వెళ్ళితే… సిద్దిపేట జిల్లా…

‘టీయూడబ్ల్యూజే భవన్‌’ నిర్మాణానికి స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ వరింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్‌’ నిర్మాణానికి నగరంలోని ఉప్పల్‌ భగాయత్‌లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్‌ 145 విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే…

నేడు, రేపు రాష్ట్రంలోని భారీ వర్షాలు కురిసే అవకాశం తెలంగాణకు వాతావరణ శాఖ

తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు బలపడటంతో తెలంగాణలో మరోసారి వర్షాలు కురుస్తాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం…

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం…

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలోగా అంటే…

కీలక నిర్ణయం తీసుకున్న TS సర్కార్… ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014కు ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అయితే నిర్మాణాలు చేసుకున్న వారు ఆగస్టు…

TS: కొత్త మద్యం షాప్ టెండర్లకు నోటిఫికేషన్ విడుదల…

తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలోని మొత్తం 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సుదారుల ఎంపికకు సంబంధించి ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో…

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ లో ఆర్టీసి డీలక్స్ బస్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

సంగారెడ్డి జిల్లాజహీరాబాద్ఏప్రిల్ 23,3023✍️భైరవ్ రెడ్డి జహీరాబాద్ పరిమిత స్టేజీలతో ప్రయాణికులకు వేగవంతమైన బస్సు సర్వీసులే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు సాగుతోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో మూడు కొత్త డీలక్స్ బస్సులను డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్,…

కంది పరిధిలోని ఐఐటి లేబర్ కాలనీలో అగ్నిప్రమాదం… సిలిండర్లు పేలి రూ.5 లక్షల నష్టం.. పాక్షికంగా దెబ్బతిన్న దుకాణ సముదాయాలు

సంగారెడ్డి జిల్లా✍️భైరవ్ రెడ్డి కంది పరిధిలోని ఐఐటి లేబర్ కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఐఐటి లేబర్ కాలనీ లోని కార్మికుల అవసరాల కోసం కొందరు దళారులు అక్రమంగా గ్యాస్ 14 కేజీ కొన్ని వాటిల్లో నుంచి గ్యాస్ తీసి 5 కేజీల…

సిద్ధిపేట సర్వజన ఆసుపత్రిలో డే కేర్ కీమో థెరపీ సెంటరు ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట జిల్లా కేంద్రం✍️భైరవ్ రెడ్డి జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సర్వజన ఆసుపత్రిలో డే కేర్ కీమో థెరపీ సెంటరు ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో మొట్టమొదటి…

నిజాంపేట నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక

నిజాంపేట✍️భైరవ్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి – టీయూడబ్ల్యూజె (హెచ్143) నేత సురేందర్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజె (హెచ్143) నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు , టీయూడబ్ల్యూజె (హెచ్143) సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి…

మంత్రి హరీశ్ రావు అధ్వర్యంలో 2022-23 యాసంగి పంటకాలంపై సమీక్షాసమవేశం…

సిద్దిపేట జిల్లా✍️భైరవ్ రెడ్డి సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన యాసంగి 2022-23 పంటకాలం వరి ధాన్యం సేకరణ- మద్ధతు ధర, పామ్ ఆయిల్ పంట సాగు, భూగర్భ జలాల పెంపుపై సమీక్షా సమావేశం…

టి యు డబ్ల్యూ జె. ఐ జే యు మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం

మెదక్ జిల్లారామాయంపేట✍️భైరవ్ రెడ్డి టి యు డబ్ల్యూ జె. ఐ జే యు మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసనపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టి యు డబ్ల్యూ జె ఐ…

రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడు మృతి…

మెదక్ జిల్లాచేగుంట✍️భైరవ్ రెడ్డి చేగుంట రోడ్డు ప్రమాదంలో బిజెపి నాయకుడు మృతి చెందిన సంఘటన మెదక్ రహదారిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ర్యాపాకుల సతీష్ గౌడ్ (24) చిన్న శంకరంపేట మండల కేంద్రం నుంచి స్వగ్రామమైన…

సిద్ధిపేట కొండ మల్లయ్య గార్డెన్స్ లో ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ…

సిద్దిపేట జిల్లా కేంద్రం✍️భైరవ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా రంజాన్‌ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.జిల్లా కేంద్రమైన సిద్ధిపేట…

కేదార్ నాథ్ యాత్రికులకు ఆహార పదార్థాలు అందించే కార్యక్రమంలో సిద్ధిపేట ఆదర్శం… – మంత్రి హరీశ్ రావు

అన్నింటా సిద్ధిపేట ఆదర్శం…కేదార్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో కేదార్ నాథ్ యాత్రికులకు ఆహార పదార్థాలు అందించే లారీ పూజ కార్యక్రమంలో హాజరైన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. మానవ సేవయే…

రామాయంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

మెదక్ జిల్లారామాయంపేట మండలం✍️ భైరవ్ రెడ్డి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కోనాపూర్ గ్రామంలోని స్థానిక జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా…

నిన్న ఢిల్లీ వెళ్లిన బండి…పార్టీ బలోపేతంపై చర్చించామన్న సంజయ్​

బీజేపీ హైకమాండ్ పిలుపుతో తెలంగాణ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిన్న ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల టైం మాత్రమే ఉండడంతో హైకమాండ్​ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్​లో ఉన్న అసంతృప్తులను పార్టీలో…

యాచకురాలి దారుణ హత్య…భర్త పక్కనే వుండగానే…

సికింద్రాబాద్ లోని రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపం వద్ద యాచకురాలు అర్ధ రాత్రి దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి, భర్త చూస్తుండగానే భార్యపై బండరాయి వేసి హత్య చేశాడు.…

రేపు హుస్సేన్‌సాగర్‌ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ…

రేపు 125వ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్‌ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలంలో అంబేడ్కర్‌ విగ్రహాన్నిఆవిష్కరించనుంది తెలంగాణ సర్కార్. అంబేడ్కర్ విగ్రహ ప్రత్యేకతలు… అంబేడ్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం.. 11.80 ఎకరాలు పీఠం నిర్మాణం,…

Telangana : ముగిసిన 10th Exams… రిజల్ట్స్ మాత్రం అప్పుడే…

తెలంగాణలో 10th పరీక్షలకు 4,86,194 మంది విద్యార్థులకుగాను, 4,84,384 మంది విద్యార్థులు (99.63శాతం) హజరుకాగా, ఈ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు మే 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఇక పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం…

డేటా చోరీ లో బిగ్ బాస్కెట్​, పాలసీబజార్, HDFC ఖాతాదారుల వివరాలు…19మందిని అరెస్ట్…

డేటా చోరీ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ సిట్ పోలీసులు, బిగ్ బాస్కెట్​కు చెందిన 3 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు,హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులకు చెందిన 7.5 జీబీ డేటా బయటికి వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. బిగ్ బాస్కెట్​కు…

మరో సారి తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అరకిలో బంగారం పట్టివేత…

కస్టమ్స్​ అధికారులు స్మగ్లర్ల ఆటలు కట్టించినా ఎయిర్ పోర్టులన్నీ అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు అడ్డాలుగా మారుతున్నాయి. స్మగ్లర్లు పద్ధతులను కనుగొంటూనే ఉన్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్…

సింగరేణి ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 8న BRS మహాధర్నాకు పిలుపు…

సింగరేణి ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో మహా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్లు BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 8న మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలలో పార్టీ…

ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ తోటే నీళ్లు, నిధులు, నియామకాలు : ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ టిఆర్ఎస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలి : ఎమ్మెల్యే వనమా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పట్టణం పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ…

అనారోగ్యంతో బాధపడుతు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన.. – అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం. అబ్రహం గారు.

ఐజ మున్సిపాల్టీ కి చెందిన శ్రీ.ఖాలిల్ అహమ్మద్ (వయసు 42) గారుకి ప్రమాద వశాత్తూ కాలు చేయి విరగడం జరిగింది మరియు ఐజ మున్సిపాల్టీ కి చెందిన శ్రీ.వెంకటేష్ ( వయసు 52) గారికి ప్రమాద వశాత్తూ కాలు విరగడం జరిగింది…

ఈత కోసం వెళ్లి తండ్రి కూతుళ్ల మృతి చెందడం చాలా బాధాకరం ప్రగాఢ సానుభూతి తెలిపిన .. బీఆర్ఎస్వీ కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

జోగులాంబ గద్వాల జిల్లా✍️కురువ పరుశురాo జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలో ఆదివారం ఈత కోసం వెళ్ళిన తండ్రి కూతురు మృతి చెందారు. అలంపూర్ నియోజకవర్గం ఐజ మున్సిపాలిటీ తెలుగు పేటకు చెందిన BRSపార్టీ నాయకులు తెలుగు ఆంజనేయులు…

కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన… – జడ్పీ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు

జోగులాంబ – గద్వాల జిల్లా✍️కురువ పరుశురాం జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ధ్యాగదొడ్డి గ్రామం లో కంటి వెలుగు కార్యక్రమని సందర్శించారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరు రావు గారు నిర్వహించినటువంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలలో కంటి…

ఈత కోసం వెళ్లి తండ్రి కూతుళ్ల మృతి – ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు.

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలో ఆదివారం ఈత కోసం వెళ్ళిన తండ్రి కూతురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్ళితే… ఐజా మండలం తూముకుంట గ్రామానికి చెందిన రాములు (40) తన కుటుంబంతో కలిసి బంధువుల మామిడి తోటలో…

చౌద క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 ను ప్రారంభించిన అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ గారు.

చౌద క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 ను ప్రారంభించిన అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ గారు. యువత అన్ని రంగాల్లో రాణించాలి.. ఐజ మున్సిపాల్టీ లోని డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో…

పల్లెపల్లేకు ఓబీసీ- ఇంటింటికి బీజేపీ వాల్ పోస్టర్లు విడుదల..

ఈరోజు జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జోగులంబా గద్వాల జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కబీర్ దాస్ నర్శింహులు గారి ఆధ్వర్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సంజయ్ గణతే, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర…

ఖగునాథ్ రెడ్డి గారి ఏకాదశ దినకర్మలో పాల్గొన్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు..

ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ఇటిక్యాల మండలం షేక్ పల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఖగునాథ్ రెడ్డి గారి ఏకాదశ దినకర్మ కార్యక్రమాని ఈరోజు వారి స్వగృహం నందు ఏర్పాటు…

ఖగునాథ్ రెడ్డి గారి ఏకాదశ దినకర్మలో పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు

ఖగునాథ్ రెడ్డి గారి ఏకాదశ దినకర్మలో పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గారు ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ఇటిక్యాల మండలం…

Breaking News : హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న బస్సు లో చెలరేగిన మంటలు

సూర్యాపేట జిల్లాలో 65వ జాతీయ రహదారిపై హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న బస్సు మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద స్కూటీని ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీ, బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ బస్సు మియాపూర్ డిపో బస్సుగా…

రేపు శ్రీరామనవమి సందర్భంగా రాములోరిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి

దక్షిణాది అయోధ్యగా ప్రసిద్ది చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రేపు జరగనున్న సీతారాములోరి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి రామయ్యను దర్శించుకుని, శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు భద్రాచలంలో…

Hyderabad: మార్చి 30న మద్యం దుకాణాలు బంద్

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో మార్చి30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31 వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, రిజిస్టర్ క్లబ్ లు ,పబ్ లు ఇన్ క్లూడింగ్ ఫైవ్…

అరుదైన సంఘటన… ఒకే కాన్పులో జన్మించిన నలుగురు పిల్లలు… ఎక్కడంటే…

ఒకరిద్దరు ఒకే కాన్పులో పుట్టడం సహజం… కానీ సిరిసిల్ల జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టారు. ఇది ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. వివరాల్లోకి…

BRS Party : నేడు మహారాష్ట్రలోని కంధార్‌ నియోజకవర్గంలో BRS భారీ బహిరంగ సభ

BRS పార్టీని విస్తరించడమే లక్ష్యంగా కంధార్‌ నియోజకవర్గంలో నేడు అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతోనే మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా లోహా పట్టణంలో బైల్‌ బజార్‌లో ఏకంగా 15 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు కేసీఆర్‌. ఈ…

తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ అమలు చేయాలి – ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షలు గడ్డం రమేష్

జగిత్యాల జిల్లా కేంద్రం సెర్ఫ్ ఉద్యోగుల మాదిరిగానే ఉపాదీహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్…

ఫీజుల పేరిట పదవతరగతి విద్యార్థులకు హాల్ టికెట్ లు ఇవ్వకుంటే సహించేది లేదు
ఏ ఐ పి ఎస్ యు మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్

అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ మాట్లాడుతూ, ఫీజుల పేరిట పదవ తరగతి విద్యార్థులకు, పలు ప్రయివేట్ కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తే సహించేది…

Hyderabad : తుక్కు గోదాంలో అగ్నిప్రమాదం… పక్కనే స్కూల్ లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

రాజేంద్ర నగర్‌లోని శాస్త్రి నగర్‌లో ఓ తుక్కు గోదాంలో వ్యర్థ పదార్థాలకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలేరేగాయి. పోలీసులకు, అగ్నిమాపకదళ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు లోకి తీసుకువచ్చారు అగ్నిమాపకదళ సిబ్బంది. ఈ ప్రమాదంలో రెండు…

కర్నాటక, దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ ప్రారంభించిన RTC MD సజ్జనార్

కర్నాటకలోని దావణగెరెకు ప్యాసింజర్ల వినతుల మేరకు ఆర్టీసీ కొత్త సూపర్ లగ్జరీ బస్సును శుక్రవారం ఈ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ మియాపూర్ నుంచి రోజూ సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరుతుంది. ఈ కొత్త సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ,…

Hyderabad : మహిళల భద్రత కోసం ఉచిత షీ షటిల్‌ బస్సులు…

మహిళల భద్రత కోసం రెండు షీ షటిల్‌ ఉచిత బస్సు సర్వీసులను శుక్రవారం డీజీపీ అంజనీ కుమార్ గారు ప్రారంభించారు. ఈ సర్వీసులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు, మహిళల భద్రతకోసం బస్సులో ఓ…

తెలుగు రాష్ట్రాలలో ఇంకా రెండు రోజులూ భారీ వర్షాలే… వాతావరణ శాఖ చెప్పిందండీ…

ఇంకా రెండు రోజుల పాటు ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి,…

TS : లిక్కర్ స్కామ్ కేసులో రెండో సారి ఈడీ విచారణకు MLC కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు కవితకు మద్ధతుగా రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు,…

మరో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య… కారణం…?

మేడ్చల్ జిల్లా బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ విలేజ్‌ ఏరియాలో విద్యార్థిని ఆత్మహత్య విషాదం నింపింది. బేగంపేటలోని గర్ల్స్ డిగ్రీ కాలేజీలో బీకామ్ సెకండియర్‌ చదువుతున్న పావని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యువతి..…

Telangana schools updates : వేళాయేరా ఒంటిపూట బడులకు…

తెలంగాణలో ఒంటి పూట బడులకు వేళయ్యింది. వాతావరణం మారుతున్న తరుణంలో తెలంగాణ సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 2022-23 విద్యా సంవత్సరం చివర పని దినం ఏప్రిల్ 24 వరకూ…

స్వచ్ఛ సర్వేక్షణ్ లో తెలంగాణ బెస్ట్ : కేటీఆర్

దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే.. తెలంగాణకు చెందినవే అందులో 4 జిల్లాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని అన్నారు. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి…

TS : కుక్క కాటు నియంత్రణపై 13 పాయింట్స్‭తో మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ…

అంబర్ పేట కుక్క కాటు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కుక్క కాటు నియంత్రణపై 13 పాయింట్స్‭తో.. మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కుక్కలకు స్టెరాలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే.. నగరవ్యాప్తంగా కుక్కలు ఎక్కువగా…

విద్యుత్ బిల్లు కట్టలేదా… అంటూ మెసేజ్ లింక్ లతో ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు…

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్లు, షాపింగ్‌ పెరిగుతుండటంతో.. మోసాలు కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. ఇక సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నారు. ఎక్కడా లేని విధంగా.. ఎవరూ ఊహించని రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. జనాలను సైబర్‌ నేరాల గురించి ఎంత…

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్‌… అప్రమత్తమైన అధికారులు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ ఎవరో బెదిరింపు కాల్‌ చేశారు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెదిరింపు కాల్‌ రావడంతో రైల్వే రక్షక…

వైభవంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు…

యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్‌ దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతోంది యాదాద్రి పుణ్యక్షేత్రం. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ రెండోరోజు ధ్వజారోహణ పూజలు జరిగాయి. నయన మనోహరంగా రాగతాళ ధ్వనులతో కార్యక్రమాలు సాగాయి. స్వామివారి ఆస్థానం నుంచి ధ్వజ…

కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్​లోని అంబర్​పేటలో ఆదివారం రోజున కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్‌ మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన వార్తలను పిల్‌గా పరిగణించింది. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఇవాళ విచారణ…

జంగారెడ్డిపల్లి గ్రామంలో ఆయిల్‌ ఫామ్ మొక్కలు నాటిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లావలిగొండ పల్లె మండలంజంగారెడ్డిపల్లి గ్రామంవాణి న్యూస్ ఆయిల్‌ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పల్లె మండల పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో బద్దం…