Category: జాతీయ వార్తలు

నాగ్పూర్ లో దారుణం… ప్రాణం తీసిన టీ-షర్టు వివాదం… వివరాల్లోకి వెళ్ళితే…

కేవలం రూ. 300 టీ-షర్టు కోసం చెలరేగిన వివాదం ఒక వ్యక్తి ప్రాణాలను తీసుకుంది. అక్షయ్ సోల్ అనే వ్యక్తి ఆన్లైన్ లో ఓ టీషర్ట్ కొన్నాడు. అది సరిపోకపోవడంతో మిత్రుడైన శుభమ్ హర్నేకు రూ.300కు అమ్మేశాడు. ఈ రూ. 300ను…

ఎడ్యుకేషన్ నెట్వర్క్ లో No.1గా T-SAT

దేశంలోనే నెం.1 ఎడ్యుకేషన్ నెట్వర్క్ T-SAT దూసుకుపోతోంది. T-SAT కు యూట్యూబ్ లో 8.08లక్షల సబైబర్లు, 108.8 మిలియన్ వ్యూస్, యూప్, వెబ్ ద్వారా 4 మిలియన్ యూజర్లు ఉన్నారు. TGPSC, కేంద్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహించే ఇతర పోటీ పరీక్షలకు…

యోగా గురువు రాందేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్

పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని పతంజలి సంస్థపై కేరళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు…

ఆపిల్ ను సాగు రైతుకు పద్మశ్రీ పురస్కారం

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ రైతు హారిమన్ శర్మకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. శీతల వాతావరణంలో పండే ఆపిల్ను సాధారణ ఉష్ణోగ్రతల వద్ద కూడా సాగు చేసేలా ఆయన హెఆర్ఎంఎన్-99…

నేడు PSLV-C60 కౌంట్గాన్ ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు PSLV-C60 రాకెట్ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఆదివారం రాత్రి 8.58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్గాన్ ప్రారంభించనున్నారు. 25 గంటల…

కనిష్టానికి రూపాయి !

డాలర్ తో పోలిస్తే రూపాయి సరికొత్తగా జీవితకాల కనిష్ఠానికి చేరుకుంది. చివరి రెండేళ్లలోనే అతిఘోరపతనం చవిచూసింది. వరుసగా ఏడో ఏడాదీ నష్టాలబాట పట్టింది. నేడు 85.31 వద్ద ఓపెనైన రూపాయి 85.82 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఆర్బీఐ జోక్యంతో కాస్త పుంజుకొని…

కుంభమేళాకు 16 ప్రత్యేక రైళ్లు

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ తదితర ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరిలో జరిగే మహా కుంభమేళాను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, మౌలాలి, కాచిగూడ నుంచి వివిధ తేదీల్లో బయల్దేరే ఈ రైళ్లు గయ,…

విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు

భారత్ ఏటా డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్…

800 కోట్ల స్పామ్ కాల్స్పై హెచ్చరికలు: ఎయిర్టెల్

స్పామ్ కాల్స్ ను అరికట్టేందుకు తాజాగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కొత్తగా ఏఐ ఆధారిత స్పామ్ ఫిల్టర్ తీసుకొచ్చింది. దీన్ని ప్రారంభించిన రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్, 80 కోట్ల స్పామ్ sms లను గుర్తించినట్టు…

90 రకాల నాణ్యతలేని ఔషధాలను గుర్తించిన ఆరోగ్యశాఖ… వివరాల్లోకి వెళ్ళితే…

అక్టోబరు నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రయోగశాలల్లో నాణ్యతలేని 90 ఔషధ నమూనాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రయోగశాలల్లో కనీస ప్రమాణాలు లేని 56 ఔషధ నమూనాలను, రాష్ట్రాల ప్రయోగశాలల్లో 34 నమూనాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ…

పట్టాభిషేకం చిచ్చు

రాజస్థాన్ లో ఉదయుర్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ఉదయ్పుర ప్యాలెస్ లోకి అడుగుపెట్టకుండా రాజకుటుంబంలో ఒకరైన అరవింద్ సింగ్ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల…

Kerala : ఇక AI చాట్బాట్ తో స్వాములకు మెరుగైన సేవలు

శబరిమల దర్శన అనుభవాన్ని మెరుగుపరచడానికి కేరళలోని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముత్తూట్ గ్రూప్ తో కలిసి అత్యాధునిక డిజిటల్ అసిస్టెంట్ ‘స్వామి’AI చాట్బాట్ ను ప్రారంభించారు. శబరిమలకు వచ్చే భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు, వారి సందేహాలకు సమాధానాలు,…

తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం వద్ద లీక్ అవుతున్న నీరు…

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో పాలరాతి కట్టడం తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం వద్ద నీరు లీకవుతున్నట్లు భారత పురావస్తు శాఖ వెల్లడించింది. గత మూడు రోజులుగా ఆగ్రాలో భారీ వర్షాలు కురవడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఆ నీటి లీకేజీ వల్ల…

1947 తర్వాత మొట్ట మొదటిసారి.. మనం తినేతిండిపై ఖర్చు 50శాతం తగ్గింది

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా మనం తినే తిండిపై ఖర్చు 50 శాతం తగ్గింది.. నమ్మలేకపోతున్నారు కదా…తాజా నివేదికలు ఇదే చెబుతున్నారు. 1947 తర్వాత మొదటిసారిగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దేశవ్యాప్తంగా ఆహారంపై సగటు గృహఖర్చులు సగానికి…

ఈగలను అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో

గగన్యాన్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా నలుగురు వ్యోమగాములతో పాటు 20ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ (ఫ్రూట్ ఫ్లై) జాతికి చెందిన 10ఆడ, 10మగ…

భారత్, మలేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్, మలేషియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకొనే దిశగా మరో ముందడుగు పడింది. ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు నిర్వహించారు. వ్యాపారం, వాణిజ్యం,…

పుణెలో భారీ అగ్నిప్రమాదం

పుణెలోని పింప్రి చింద్వాడ్ లోని దేహు రోడ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం…

జియో టీవీ ప్లస్.. ఒక కనెక్షన్ తో రెండు టీవీలు!

రిలయన్స్ జియో స్మార్ట్ టీవీల కోసం ‘జియో టీవీ ప్లస్ యాప్’ను తీసుకువస్తున్నట్లు.. 2 ఇన్ వన్ ఆఫర్ కూడా ప్రకటించింది. దీంతో వినియోగదారు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తో రెండు టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చు. జియో టీవీ…

సీనియర్ సిటిజన్లవే 47% FDలు..!

సీనియర్ సిటిజన్లతో పోలిస్తే యువత పెట్టుబడులపై భిన్నంగా ఆలోచిస్తోందని SBI రీసెర్చ్ తెలిపింది. FDల్లో 47% వృద్ధులవేనని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీకే యువత మొగ్గు చూపుతోందని వెల్లడించింది. క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సగటు వయసు 32 ఏళ్లకు తగ్గిందని, అందులో…

జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి.. భద్రతా బలగాలు అప్రమత్తం

జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్ లో తాజాగా జరిగిన ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఇన్స్పెక్టర్ ఒకరు వీరమరణం చెందారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం CRPF బలగాలతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు డూడు ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు…

జమ్మూకశ్మీర్ లో భావసారూప్య పార్టీలతో కూటమికి కాంగ్రెస్ సై

రానున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP)సంసిద్ధత వ్యక్తం చేశాయని జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వెల్లడించారు. NC ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో ఈ…

ఒడిశాలో పిడుగుపాటుకు 15 మంది మృతి

ఒడిశాలో పిడుగుపాటుకు 15 మంది మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో శనివారం 9 మంది, ఆదివారం ఆరుగురు చనిపోయారని, పలువురు గాయాలపాలయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలపై సీఎం మోహర్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4…

ఐదేళ్లలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులు: BPCL

రాబోయే ఐదేళ్లలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్రణాళికలు రూపొందించింది. ప్రధానమైన చమురు రిఫైనింగ్, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు, భవిష్యత్తుకు కీలకమైన హరిత ఇంధనాల…

బెంగాల్ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు

పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈనేపథ్యంతో ఆ ఘటన జరిగిన ఆర్జేకర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని,…

బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ పేమెంట్స్

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మరో కొత్త ఫీచర్ పరిచయం చేసింది. బ్యాంక్ ఖాతా లేకున్నా ఒకరి యూపీఐ అకౌంట్ను వేరొకరు వాడుకునేలా యూపీఐ సర్కిల్ పేరిట కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం బ్యాంక్…

77 ఏళ్ల స్వాతంత్య్రం… 77 మంది మహిళా పైలెట్లు… ఇండిగోలోకి…

దేశానికి స్వాతంత్య్రం లభించి 77 ఏళ్లు పూర్తయిను సందర్భాన్ని పురస్కరించుకుని 77 మంది మహిళా పైలెట్లను చేర్చుకున్నట్లు ఇండిగో వెల్లడించింది. దీంతో సంస్థలో మొత్తం మహిళా పైలెట్ల సంఖ్య 800 మించింది. కొత్తగా చేర్చుకున్న 77 మందిలో 72 మంది ఎయిర్బస్…

దారుణం: మహిళను బైక్ కు కట్టేసి

రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. నగౌర్ జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యను బైక్కు కట్టేసి ఊరంతా లాక్కెళ్లాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బైక్కు భార్యను కట్టడానికి ముందు…

ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన

స్వాతంత్య్ర దినోత్సవానికి దేశం సిద్ధమవుతున్న తరుణాన… ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన చేసింది. మెట్రో సేవల్లో మార్పులు జరిగినట్లు ప్రకటించింది. ఆగస్టు 15 ఉదయం 4 గంటలకే సర్వీసులు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో వెల్లడించింది. స్వాతంత్య్ర సంబరాలకు హాజరయ్యే ప్రజల సౌలభ్యం…

ఏనుగులు… దేశ చరిత్రలో భాగం: మోదీ

దేశంలో ఏనుగులు వృద్ధి చెందడానికి అనుకూలమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి నిబద్ధతతో ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశ సంస్కృతి, చరిత్రలో ఏనుగులు భాగంగా ఉన్నాయన్నారు. ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా వాటి రక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులను…

ఫోన్ పే, గూగుల్ పే కు భీమ్ చెక్!

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI).. తన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ(BHIM) యాప్ ను స్వతంత్ర అనుబంధసంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భీమ్ ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్ ను భీమ్ సీఈవోగా…

ఉప రాష్ట్రపతి రాకకు భారీగా ఏర్పాట్లు

తెలంగాణలో ఈ నెల 16న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ లో ఆయన బస చేసేందుకు సీఎస్ శాంతి కుమారి ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు.…

HYD : ఆగస్టు 20 నుంచి ఓటరు జాబితా సవరణ

ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికలసంఘం ప్రకటించింది. ఈనెల 20వ తేదీ నుంచి ఓటరు జాబితా సవరణ ప్రారంభమై జనవరి 6న తుది జాబితా ప్రకటనతో ముగియనుంది. ఆగస్టు 20నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు ఓటరు జాబితా…

ఫ్రాడ్ అకౌంట్స్ నిబంధనల్లో మార్పులు చేసిన RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ పై తమ మాస్టర్ డైరెక్షన్ ను సవరించింది. ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటించే ముందు సదరు ఖాతాదారుడు లేదా రుణగ్రహీత చేప్పేది బ్యాంకులు వినాలన్న సుప్రీంకోర్టు తీర్పు సిఫార్సు మేరకే ఈ…

త్వరలోనే ‘యాంటీ-నార్కోటిక్స్’ జాతీయ హెల్ప్ లైన్ నంబర్!

మాదకద్రవ్యాల సంబంధిత ఫిర్యాదులకు మార్గం సుగమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా త్వరలోనే జాతీయ స్థాయిలో యాంటీ-నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నంబర్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ‘1933’ నంబర్ తో పాటు ఈమెయిల్ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార…

వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లకు ప్రత్యేక రీఛార్జి…?

వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లకు ప్రత్యేక రీఛార్జి వోచర్లను తీసుకురావడంపై టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ పరిశీలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కన్సల్టేషన్ ఆన్ రివ్యూ ఆఫ్ టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్-2012 పేరుతో సంప్రదింపుల పత్రాన్ని విడుదల…

ఉగ్రవాదుల ఏరివేత… రంగంలోకి పారా స్పెషల్‌ ఫోర్సెస్‌ కమాండోలు… ఎంతమందినంటే…

జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో ముష్కరులను ఏరివేసేందుకు భారత ఆర్మీ 500 మంది పారా స్పెషల్‌ ఫోర్సెస్‌ కమాండోలను రంగంలోకి దించింది.ఇప్పటికే దేశంలో చొరబడిన 50-55 మంది పాక్‌ ఉగ్రవాదులను ఏరివేయడమే వీరి ప్రధాన లక్ష్యం. జమ్ము అండ్ కశ్మీర్‌లో…

టైర్లులేని క్యాప్సుల్ కారు… ఒక్కసారి ఛార్జింగ్ తో 80 కిలోమీటర్ల మైలేజ్…

‘జురాసిక్ వరల్డ్’ సినిమాలో టైర్లులేని ఓ క్యాప్సుల్ కారులో వెళ్లడం చూసి అబ్బురపడ్డాం కదా. ఇప్పుడు సూరత్ కు చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఇలా టైర్లులేని క్యాప్సుల్ కారును తయారుచేశారు. కరెంటుతో నడిచే ఈ కారును ఒక్కసారి ఫుల్లుగా…

రూ.2,500 చెల్లించి వ్యక్తుల డేటా కొన్నారు..వేల కోట్లు కాజేశారు

కేవలం రూ.2వేల 500 ఖర్చు..ఆన్లైన్ లో కొనుగోలు చేసిన ఫోన్ డేటా..నకిలీ కాల్ సెంటర్..నకిలీ ఎల్ఐసీ పాలసీలు,లోన్లు ఇప్పిస్తామని భారీ మోసం.. వేల కోట్లు దండుకున్నారు. ఢిల్లీ సమీపంలో నోయిడాలో వెలుగు చూసిన భారీ స్కాంలో తొమ్మిది మంది మహిళలతో సహా…

మీ పేరుతో ఎన్ని సిమ్ ఉండాలి… ఎక్కువ ఉంటే ఏమిటి నష్టం…

ఫోన్ పనిచేయడానికి సిమ్ కార్డు చాలా అవసరం. ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ తమ పేరు మీద వీటిని తీసుకుంటారు. వివిధ టెలికాం కంపెనీలు సిమ్ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి విక్రయిస్తుంటాయి. ఫోన్లలో కూడా డబుల్ సిమ్ లు వాడుకునే…

నిన్నటి నుంచి సిమ్ కార్డుల కొత్త రూల్స్… రూల్స్ బ్రేక్ చేస్తే…

కేంద్రం 2023లో ప్రవేశపెట్టిన టెలీకమ్యూనికేషన్స్ యాక్ట్ లోని 39 సెక్షన్లు నిన్న(బుధవారం)టి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ లో భాగంగా ఓ వ్యక్తి పేరున తొమ్మిదికి మించి సిమ్ కార్డులు ఉండొద్దు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్…

ఒక దేశం, ఒకే ఛార్జర్ భారతలో అమలు చేసే అవకాశాలు…

ఒకే దేశం, ఒకే ఛార్జర్ నిబంధనను భారతదేశంలో అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ రూల్ యూరోపియన్ యూనియన్ లో అమలవుతంది. దీంతో భారతలో కూడా అన్ని స్మార్ట్ఫోన్లు, బాబ్లెట్లు, ల్యాప్టాప్లకు ఒకే ఛార్జింగ్ పోర్ట్ ఉండాలని…

అందరూ కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా కృషిచేయాలి… : సీఎం

కన్నడ భాష, ప్రాంతం, నీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కన్నడవాసికి ఉందని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చిన ఆయన.. రాష్ట్రంలో నివసించేవారంతా స్థానిక భాషను నేర్చుకోవాలని సూచించారు. “కన్నడిగులు ఉదారంగా ఉంటారు. అందుకే…

లిక్కర్ స్కాం… : కేజీవాల్ కు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం కేజీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచికత్తు సమర్పించాలని సూచించింది. మార్చి 21న ఆయన ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లోక్…

Chardham yatra : ‘యాంటీ వేస్ట్ డ్రైవ్’ తో ఆదాయం

చార్ ధామ్ యాత్ర నేపథ్యంలో ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈక్రమంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలతో అధికారులు ‘యాంటీ వేస్ట్ డ్రైవ్’లను నిర్వహించారు. 3 టన్నులకు పైగా వ్యర్థాలను సేకరించి విక్రయించడం ద్వారా జోషిమఠ్…

Train accident : మృతుల కుటుంబాలకు ఎక్స్రేషియా ప్రకటించిన PMO

పశ్చిమ బెంగాల్లో రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం…

బడ్జెట్లో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్?

ఆదాయ పన్ను కనిష్ఠ స్లాబ్ రేట్ పరిధిలోని వారికి బడ్జెట్లో ఊరట లభించే అవకాశం ఉందని CII కొత్త చీఫ్ సంజీవ్ పురీ తెలిపారు. ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించొచ్చని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

కేరళకు నైరుతి రుతుపవనాలు.. రాక ఎప్పుడంటే…

మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని, వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో విత్తనాలు వేసే జూన్, జులై నెలలు చాలా కీలకమని…

ఐపీఎల్ మ్యాచ్ లో పాడైన ఆహారం

మే 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. పాడైపోయిన ఆహారం తిన్నామంటూ ఆరోపించారు. దీంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్…

రోడ్డుపై ఆటోమేటిక్ గా గుంతలు పూడుకునేలా కొత్త టెక్నిక్ – NHAI

రోడ్లపై గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఎంతో ప్రాణనష్టం జరుగుతోంది. ప్రస్తుతం గుంతలను మాన్యువల్ గా పూడ్చాల్సిందే. ఇందుకు చాలా సమయం పడుతోంది. ఇకపై చిన్నపాటి గుంతలు, పగుళ్లు వాటంతట అవే పూడుకుపోయేలా రోడ్ల నిర్మాణంలో సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్ వాడనున్నట్లు…

కర్ణాటకలో దారుణం… 6ఏళ్ల కొడుకును మొసళ్ల నదిలో విసిరేసిన తల్లి…

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. భర్తతో గొడవపడిన భార్య మూగవాడైన 6ఏళ్ల కొడుకును మొసళ్లు ఉండే నదిలో విసిరేసింది. రవికుమార్, సావిత్రి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పుట్టు మూగ. ఎందుకు అలా జన్మనిచ్చావంటూ భార్యతో…

టేబుల్ టాపర్ కోల్ కత్తా…

లక్నోతో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా భారీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం 16 పాయింట్లు సాధించి మెరుగైన రన్ రేటు లో టేబుల్ టాపర్ గా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ (16 పాయింట్లు) రెండో…

బెంగళూరు దారుణం… మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ డెలివరీ బాయ్

బెంగళూరు బ్రూక్ఫీల్డ్ సమీపంలోని అపార్ట్మెంట్ లో నివసించే ఓ మహిళపై డెలివరీ బాయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ‘పార్సిల్తో వచ్చిన ఓ డెలివరీ బాయ్ కు తాగేందుకు నీరు ఇచ్చా.. తాగి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే మళ్లీ వచ్చి బాత్రూమ్ వాడుకోవచ్చా? అని…

ఎన్నికలలో ఎంపీగా పోటీ కోసం 60 ఏళ్లకు పెళ్లి

బిహార్ లో అశోక్ మహతో(60) అనే గ్యాంగ్ స్టర్ ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గత ఏడాదే రిలీజ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున ముంగేర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా,…

జంక్ ఫుడ్ ఎంత పని చేసింది

జంక్ ఫుడ్ తినొద్దని తండ్రి మందలించినందుకు కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాగ్పూర్లో బీబీఏ చేస్తున్న భూమిక వినోద్ ధన్వానీ థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉండటంతో తండ్రి మందలించారు.…

ఛత్తీస్ గఢ్ మాజీ సీఎంపై కుంభకోణం కేసు

ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ పై కేసు నమోదైంది. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంపై ఈడీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం కేసు నమోదు చేసింది. యాప్ ప్రమోటర్లు బఘేల్ కు రూ.508 కోట్ల మేర…

అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో చోరీ ముఠా అరెస్టు…

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్నగర్ లో ఇటీవల ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో చోరీ చేసేందుకు తమిళనాడుకు చెందిన ఓ ముఠా యత్నించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కట్టుదిట్టమైన భద్రత కారణంగా ఆ…

ఢిల్లీ లిక్కర్ స్కాం : సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ పై రేపు విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రెండో రోజు BRS ఎమ్మెల్సీ కవిత విచారణ ప్రారంభమైంది. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఇతర నిందితుల వాంగ్మూలాలపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళి విచారణకు తాము హాజరుకావడం లేదని ఇటీవల నోటీసులు అందుకున్న…

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “2019లో బీజేపీ ఓటమి తర్వాత ‘నేను మళ్లీ తిరిగొస్తా’ అని అప్పుడు చేసిన ప్రచారాన్ని ఎద్దేవా చేశారు. కానీ తర్వాత రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చాను. ఇద్దరు స్నేహితులనూ…

‘మై అటల్ హూ’ వాజ్ పాయ్ బయోపిక్ ఓటీటీలోకి

మాజీ ప్రధాని వాజ్ పాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మై అటల్ హూ’. జనవరి 19న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.…

బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం

బైక్ ట్యాక్సీలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా ఈ బైక్ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది. మెట్రోలో ప్రయాణించిన వారిని సురక్షితంగా, తక్కువ ఛార్జీలతో ఇంటివద్దకు చేర్చేందుకు 2022లో బైక్ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే మహిళలపై…

ఢిల్లీలో దారుణం…15 సార్లు కత్తితో వరుడిని పొడిచి చంపిన తండ్రి

ఢిల్లీలో దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్ కు మరికొన్ని గంటల్లో పెళ్లి కావాల్సి ఉండగా బంధువులు ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో సింఘాల్ కు తండ్రితో గొడవ జరిగింది. ఆవేశంలో అతడిని తండ్రి రంగలాల్ 15…

దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ను కొలకత్తా లో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మెట్రో సిబ్బంది, స్కూల్ విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణించారు. పశ్చిమబెంగాల్ కోల్కతాలో నీటి అడుగున నడిచే రైలుగా ఇది…

సంచలనంగా మారిన తమిళ నటి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో

తమిళ నటి విజయలక్ష్మి సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ వీడియోను పోస్ట్ చేశారు. ‘నామ్ తమిళర్ కట్చి పార్టీ సమన్వయకర్త సీమాన్ పెళ్లి చేసుకుంటానని మూడేళ్లు నాతో రహస్య జీవితం గడిపారు. ఇప్పుడు మోసం చేసి నడిరోడ్డుపై…

కర్నాటక లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ అనుకూల నినాదాలు… తర్వాత…

కర్నాటక విధానసౌధాలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ జిందాబాద్ అని నినదించిన ముగ్గురిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదిక ఆధారంగా అరెస్టులు జరిగాయని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని కర్నాటక…

వచ్చే నెలలో ఒకటి కానున్న ఆ రెండు బ్యాంకులు… – RBI

ఏప్రిల్ 1 నుంచి రెండు బ్యాంకులు విలీనం కానున్నాయని RBI తెలిపింది. ఫిన్కోర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ అనే రెండు బ్యాంకులు ఒకటి కానున్నాయని వెల్లడించింది. దీంతో ఫిన్కోర్ స్మాల్ ఫైనాన్స్ వాటాదారులు…

IRCTC, స్విగ్గీ మధ్య ఒప్పందం… ఇక ప్రయాణికులకు ఆ ఫుడ్

ఇకపై రైలు ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవచ్చు. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ‘స్విగ్గీ’ ఆ ఫుడ్ ను అందించనుంది. ఈ మేరకు ఈరోజు (మంగళవారం) IRCTC, స్విగ్గీ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నెల…

భారతీయ సంపన్నుల జాబితా లో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

ఫోర్బ్స్ టాప్ 10 భారతీయ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. రూ.8లక్షల కోట్లతో టాప్ లో ఉండగా.. ఆ తర్వాత అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ, శివ్ నాడార్,…

పరువునష్టం కేసులో కేజీవాలకు సమన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ

ఒక పరువునష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్చేస్తూ ఢిల్లీ CM కేజీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ 2018మే నెలలో రూపొందించినట్లు చెబుతున్న ఒక…

హరియాణాలో దారుణం…మాజీ MLA హత్య…

హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ MLA నఫే సింగ్ రాఠీ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం ఝజ్జర్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి…

‘మతం మనల్ని విభజించదు… అది ఏకం చేస్తుంది… – ఫరూక్ అబ్దుల్లా

కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భాగంగానే ఉంటుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. దేశ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అది మరింత పటిష్ఠంగా ఉంటుందన్నారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మతం మనల్ని విభజించదు.…

సరస్వతీ విగ్రహం నిమజ్జనం లో విషాదం… డీజే హై సౌండ్ తో వ్యక్తి మృతి…

ఓ వ్యక్తి కేవలం మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా వినడం వల్ల గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ ఘటన ఒడిశాలో జరిగింది. రూర్కెలాలో సరస్వతీ విగ్రహం నిమజ్జనం సందర్భంగా పెద్ద శబ్దంతో 50 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ వేడుకలో మ్యూజిక్…

912 ప్రధాని మోదీ బహుమతులు, జ్ఞాపికలను వేలానికి… ఇప్పటివరకంటే…

ప్రధాని మోదీకి పలు సందర్భాల్లో వచ్చిన 912 బహుమతులు, జ్ఞాపికలను వేలానికి పెట్టారు. ఈ నెల 31 వరకు వేలం సాగనుండగా.. వచ్చిన సొమ్మును ‘నమామి గంగే ప్రాజెక్టు’కు ఇవ్వనున్నారు. ఈ వేలంలో ‘నమామి గంగే ప్రాజెక్టు’కు తమ వంతు సహకారాన్ని…

BJP : 3 రాష్ట్రాలకు నూతన అధ్యక్షులు

దేశంలోని మూడు రాష్ట్రాలకు బీజేపీ తమ నూతన అధ్యక్షులను నియమించింది. పుదుచ్చేరి అధ్యక్షుడిగా ఎస్ సెల్వగణపతి, నాగాలాండ్ అధ్యక్షుడిగా బెంజమిన్ యెప్తోమి, మేఘాలయ అధ్యక్షుడిగా రిక్మాన్ మోమిన్ను నియమించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలిపారు. ఈ మేరకు ఆయా…

జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక సమావేశం

జమిలి ఎన్నికలపై ఢిల్లీలో నేడు లా కమిషన్ కీలక సమావేశం నిర్వహించనుంది. లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఇందలో ఒకేసారి లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేయనున్నారు.…

చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ లో కొలీజియం సిఫార్సులు… సుప్రీంకోర్టు విస్మయం

న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన 70 సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్లో ఉండడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వీటిని పరిష్కరించటానికి ప్రయత్నించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణికి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్…

Punjab: రైల్ రోకోకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

పంజాబ్ లో రేపటి నుంచి మూడు రోజులపాటు రైల్ రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కిసాన్ మజ్దాూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ ప్రకటించారు.…

ఉప్పు ఎక్కువగా వాడుతున్న భారతీయులు అధ్యయనంలో వెల్లడి…

భారతీయుల్లో ఉప్పు వాడకం ఎక్కువగా తీసుకుంటున్నారని తాజా అధ్యయనంలో గుర్తించారు వైద్యులు. ప్రతిరోజూ ఆహారం ద్వారా సగటు భారతీయుడు 8 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడని, ఇది వైద్యులు సూచించిన పరిమితి (5 గ్రాములు) కన్నా 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా…

మోదీ వాట్సప్ ఛానల్ కు ఫాలోయర్స్ ఎంతో తెలుసా…

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తీసుకువచ్చిన ‘ఛానెల్స్’ లో ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరారు. కొద్ది రోజుల్లోనే ఆయనను 50 లక్షల మంది అనుసరించడం ప్రారంభించారు. ‘వాట్సప్ ఛానల్ ద్వారా మీరంతా నాతో అనుసంధానం కావడాన్ని గొప్ప గౌరవంగా…

పార్టీ నాయకులకు కీలక సూచనలు చేసిన సోనియా

కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ కీలక సూచనలు చేశారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా సంయమనం పాటించాలన్నారు. మీడియా ముందు పొరపాటుగా చేసిన చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బ తీస్తుందన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను పెట్టి పార్టీ గెలుపు…

ఫ్లిప్కార్ట్ కస్టమర్లకు గుడ్ న్యూస్… కొత్త ఫీచర్ అందుబాటులోకి…

ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేసేవారికి శుభవార్త. కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ‘ప్రైస్ లాక్’ పేరుతో వస్తోన్న ఈ ఫీచర్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు. దీనిద్వారా కస్టమర్లు వారికినచ్చిన ప్రొడక్ట్ను చిన్న మొత్తంతో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న…

విశ్వకర్మ పథకం ప్రారంభించిన ప్రధాని

విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతి వృత్తుల వారి కోసం ప్రధాని మోదీ కొత్త పథకం ప్రారంభించారు. రూ .13 వేల కోట్లతో పీఎం విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ద్వారకలో ఏర్పాటు చేసిన ఎక్స్పోలో పలు చేతి…

భారత్ శత్రువులకు కేంద్రమంత్రి హెచ్చరిక

జమ్మూకశ్మీర్ అనంతనాగ్, బారాముల్లా జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో… కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శత్రువులకు హెచ్చరిక జారీ చేశారు. శత్రువులు భారత్ ఎదుగుదలను ఆపాలనుకుంటున్నారు. ఇది నూతన భారతం… మీ ఆటలు చెల్లవు. మేం యుద్ధాన్ని కోరుకోం…

ప్ర‌ధాని మోదీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు… చాయ్వాలా టు ప్రధాని

దేశ ప్రధాని కావడం నాయకులు జీవితకాలం అచీవ్మెంట్గా భావిస్తారు. గుజరాత్లో 1950 సెప్టెంబర్ 17 న జన్మించిన మోదీ చాయ్ వాలాగా ఉన్న తండ్రికి బాల్యంలో సాయంగా ఉన్నారు. BJP నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా మోదీ…

ఇండియా కూటమి జర్నలిస్టులు బాయ్కిట్ నేపథ్యంలో బిహార్ సీఎం కీలక వ్యాఖ్యలు

ఇండియా కూటమి 14 మంది జర్నలిస్టులు, న్యూస్ యాంకర్లను బాయ్కిట్ చేసిన నేపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ అంశంపై ఎలాంటి సమాచారం లేదని .. తన మద్దతు జర్నలిస్టులకు ఇస్తానని చెప్పారు. బాయ్కాట్…

ఈ రోజు హైదరాబాద్ లో అమిత్ షెడ్యూల్ ఇదే…

తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి అమిత్ నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం ఆయన 8.35 గంటలకు పరేడ్ గ్రౌండ్ చేరుకోనుండగా… 9 గంటల నుంచి 11 వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత…

J & K : గత 4 రోజులుగా కొనసాగుతున్న ఎన్ కౌంటర్లో ఉగ్రవాదుల ఏరివేత…

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అనంత్నాగ్ జిల్లాలో గత 4 రోజులుగా జరుగుతున్న ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్లు డ్రోన్ కెమెరాలో రికార్డు అయింది. మరోవైపు బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు…

ప్రసిద్ధ రచయిత్రి గీతా మెహతా మృతిపై ప్రధాని మోదీ సంతాపం

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అక్క, ప్రసిద్ధ రచయిత్రి గీతా మెహతా మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రసిద్ధ రచయిత్రి గీతా మెహతా మరణించినందుకు నేను బాధపడుతున్నాను. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆమె రచనతో పాటు…

నిపా వైరస్ వ్యాప్తితో అక్కడ స్కూల్స్ బంద్…

కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వచ్చే ఆదివారం వరకు అన్ని విద్యా సంస్థలను వారం రోజుల పాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని పాఠశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు, ఇతర విద్యా సంస్థలను…

వెస్ట్ బెంగాల్ ని సల్బోనిలో స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించనున్న టీమిండియా మాజీ కెప్టెన్

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ వెస్ట్ బెంగాల్ మేదినీపూర్లోని సల్బోనిలో స్టీల్ ప్లాంట్ను ఇవాళ ప్రారంభించనున్నారు. స్పెయిన్, దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం మమతా బెనర్జీతో పాటు ప్రతినిధి బృందంలో ఉన్న గంగూలీ… ఐదారు నెలల్లో ఈప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి…

UP: చిన్నారిపై అత్యాచారం… హత్య… వివరాల్లోకి వెళ్ళితే…

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన యూపీలోని ఫరూఖాబాద్‌లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలిక ఫరూఖాబాద్‌లోని తన ఇంటి ముందు ఆడుకుంటుండగా, కాసేపటికి కనిపించకుండా పోవడంతో… కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కూడా ఊరంతా గాలించారు. పొలంలో ఓ కుక్కల…

సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్

డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి. దీనికి తోడు మరికొంత మంది డీఎంకే నాయకులు ఉదయనిధికి మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ వివాదం ఇప్పడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం…

ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం…దళిత మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం….

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒక దళిత మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు దురాగతానికి ఒడిగట్టారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే… ఓ దళిత మహిళకు ఇద్దరు ముస్లిం…

USB-C ఛార్జర్‌తో iPhone 15 లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

ఆపిల్ తన ఐఫోన్ 15 సిరీస్‌ను ఈ రోజు వండర్లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లను కలిగి ఉంది. లైనప్ యొక్క ప్రో మోడల్‌లు సరికొత్త టైటానియం…

ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి… వివరాల్లోకి వెళ్ళితే…

ముంబైలోని తన ఫ్లాట్‌లో ఓ ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె రక్తపు మడగులో విగతజీవిగా పడివుండటం కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన రూపాల్ ఓగ్రే అనే 25 యేళ్ల యువతి ఎయిర్ ఇండియాలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో…

రజినీకి గవర్నర్ పదవి? ప్రాధాన్యత సంతరించుకున్న రజనీకాంత్ తమ్ముడి వ్యాఖ్యలు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గవర్నర్‌గా నియమించనున్నారంటూ కోలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీనిపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ స్పందించారు. రజినీకాంత్‌కు గవర్నర్ పదవి అనేది దేవుడి చేతిలో…

భారత్ లో జీ20 సదస్సుకు పూర్తయిన ఏర్పాట్లు…

జీ20 సదస్సుకు భారత్ భారీ ఏర్పాట్లు చేసింది. అమెరికాతోసహా 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల అధినేతలు ఒకే వేదిక పైకి వస్తున్నాయి. ఆర్థిక అసమానతలు మొదలుకుని వాతావరణ మార్పుల వరకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు ప్రధాన సమస్యలపై సెప్టెంబర్‌…

సనాతన ధర్మం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని శనివారం అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ‘సనాతన…

అక్రమ సంబంధం పెట్టుకుందని మహిళపై స్థానికుల విచక్షణా రహిత దాడి… వివరాల్లోకి వెళ్ళితే…

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కొందరు స్థానికులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ తర్వా ఆమె జట్టు కత్తిరించి, నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఈ దారుణం…

మోడీ గారు మన దేశం పేరును మార్చనున్నారా…!

ప్రధాని నరేంద్ర మోడీ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా గా ఉన్న మన దేశ పేరును భారత్ గా మార్చేందుకు సిద్ధమయ్యారట. దేశం పేరు భారత్ గామార్చేందుకు అడుగులు వేస్తుందట మోడీ సర్కార్. అందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుందట.…

ఈ నెల నుండి ఆర్థిక రంగంలో రాబోతున్న 5 మార్పులు…

సెప్టెంబర్‌ నెల నుంచి ఆర్థిక రంగంలో 5 మార్పులు రాబోతున్నాయి. వాటి ద్వారా ప్రజలపై భారాలు పడనున్నాయి. ఆర్థిక రంగంలో సెప్టెంబర్ నెల అనేక మార్పులు తీసుకువస్తోంది. ఈ మార్పులలో కొన్ని మొదటి రోజు నుండి అమలులోకి రానుండగా.. మరికొన్ని నెల…