పొడు భూముల సమస్యలను పరిష్కరించాలని పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం అందజేసిన ఆళ్లపల్లి మండల రైతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ దుర్గాప్రసాద్ మణుగూరు మండలం సి టైప్ గెస్ట్ హౌస్ నందు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆళ్లపల్లి మండలంలో పొడు భూమి సమస్యను మరియు త్రీ ఫేస్ కరెంటు అదేవిధంగా…