Category: Short News

బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు…

బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు రోజురోజుకు తీవ్రతర మవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. బారియా జిల్లాలోని పైక్పారా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సరస్వతి మండపంపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. దేవత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ…

TG: గొర్రెల పంపిణీ స్కీంలో అవకతవకలు – కాగ్ నివేదిక

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీంలో అవకతవకలు జరిగాయని కాగ్ నివేదికలో తేల్చింది. చనిపోయినవారికి గొర్రెలు పంపిణీ చేసినట్లు రికార్డులు తయారు చేసినట్లు పేర్కొంది. ఈ స్కీంలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపింది. రూ.253.93 కోట్ల వినియోగంపై కాగ్…

TG : నిన్నటితో ముగిసిన ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు..

గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు…

TG : జన్వాడ చర్పై దాడి కేసులో 21 మంది అరెస్ట్

రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ చర్పై దాడి కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేసినట్టు మొకిలా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్…

స్వలింగ వివాహాలకు గ్రీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దేశం

ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కం నేరంగా భావించే రోజుల నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. సేమ్-సెక్స్ మ్యారేజీని లీగల్ చేసిన జాబితాలలో గ్రీస్ దేశం వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు…

AP: రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు

రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే స్వామివారిని 45,825 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే..…

ఉదయాన్నే ఒక ఉడికించిన గుడ్డు తింటే ఎన్ని ప్రయోజంలో…

గుడ్డులో ఎన్నోరకాల పోషకాలు ఉంటాయి. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక ఉడికించిన గుడ్డు తినాలి. వీటిలో దాదాపు 78కేలరీలు ఉంటాయి. శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్లు, మినరల్స్ అందుతాయి. రోజూ ఖాళీకడుపుతో ఉడికించిన…

Delhi : అలీపూర్ దయల్పూర్ మార్కెట్లో ఘోర అగ్నిప్రమాదం… 11 మంది సజీవదహనం

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అలీపూర్ దయల్పూర్ మార్కెట్లో గురువారం సాయంత్రం ఓ పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 11 మంది సజీవదహనమయ్యారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ.. మరికొందరి ఆచూకీ లేకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా,…

అక్రమ సంబంధానికి అడ్డు అని భర్త చంపిన భార్య

కదిరి రూరల్ మండలం సున్నపుగుట్టు తాండ సీపీఐ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడు మోజులోపడి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడంటూ భర్త ఖాదర్ బాషాను తన ఇంట్లోనే ప్రియుడు బాబాన్తో కలసి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడికి ముగ్గురు…

యూకేలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్

యూకేలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5నుంచి 8ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్కు టీమ్ వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో…

TS : తల్లి, కొడుకుల దారుణ హత్య చేశారు.

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గూడూరు మండలం బొల్లేపల్లిలో మంత్రాల నెపంతో కుమారస్వామి అనే వ్యక్తి తల్లి, కొడుకును రాడ్డుతో కొట్టి చంపాడు. దీంతో బొద్దమ్మ(50), సమ్మయ్య (35) ప్రాణాలు కోల్పోయారు. ఏడేళ్లుగా మృతుల కుటుంబానికి, నిందితుడి కుటుంబానికి మధ్య గొడవలు…

సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర మాజీ సీఎం

మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించడాన్ని సవాల్ చేశారు. ఇటీవల ఎన్సీపీ గుర్తు(గడియారం) సైతం అజిత్ పవార్ వర్గానికి చెందుతుందని…

శ్రీలంకలోనూ IIT క్యాంపస్ కు సన్నాహాలు

ప్రతిష్ఠాత్మక ఐఐటీలకు విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే టాంజానియాలో IIT మద్రాస్ క్యాంపస్ ప్రారంభం కాగా తాజాగా శ్రీలంకలోనూ క్యాంపస్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న ఐఐటీ మద్రాస్.. త్వరలోనే ఆ దేశంలో క్యాంపస్ ఏర్పాటు…

మహాలక్ష్మితో ఆరోగ్యలక్ష్మి

మహాలక్ష్మి పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత “బస్సు సర్వీసులు ఎంతోమంది మహిళల పాలిట వరంగా మారింది. ఉచిత బస్సు సర్వీసును ఉపయోగించుకొని చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ 15 రోజులపాటు చేసిన సర్వేలో వెల్లడించింది.…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో రూ.58000కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల…

సుప్రీంకోర్టులో సీజేఐ ముందు విస్కీ బాటిళ్లు..!

సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గా శుక్రవారం సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు రెండు విస్కీ బాటిళ్లను తీసుకువచ్చి పెట్టారు. పెర్నోడ్ రికార్డ్ కంపెనీ, జేకే ఎంటర్ప్రైజెస్ మధ్య జరుగుతున్న ట్రేడ్ మార్క్ వివాదంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై…

కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపు

కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా వెలుపల ఉన్న ఇదే మండలంలోని ధర్మాజిపేటకు తరలించనున్నారు. ఈ గ్రామంలోనే వారికి పునరావాసం కల్పించనున్నారు. వారికి డబుల్…

ఎముకలు కొరికే చలి… అక్కడ సూర్యుడు కనిపించి ఏడురోజులైందటా…!

మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వాసులను గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి గజగజ వణికిస్తోంది. ఈ ప్రాంతంలో ‘సూర్యుడు కనిపించి ఏడురోజులైందని స్థానికులు చెబుతున్నారు. పొద్దస్తమానం ఉండే చలి కారణంగా జనజీవనం స్తంభించింది. చలి నుంచి రక్షించుకునేందుకు స్థానికులు రగ్గుల కింద…

ఆంధ్రప్రదేశ్ లో MPగా అలీ పోటీ చేయనున్నాడా?

కమెడియన్ అలీ MPగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. YCP తరఫున ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నట్లు సమాచారం. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కర్నూలు లేదా నంద్యాల నుంచి MPగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు టాక్. ఇదే విషయాన్నిCM జగన్…

మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో BRS పోటీ

మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో BRS పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు KCR నాయకత్వంలో పేదలు, రైతులు, దళితుల కోసం పనిచేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర పార్టీల…

TS : త్వరలో RTC సిబ్బందికి పీఆర్సీ…

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 7కోట్ల మంది మహిళలు RTC బస్సుల్లో ప్రయాణించారని TSRTC MD సజ్జనార్ తెలిపారు. RTCకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లలాంటి వారని అన్నారు. త్వరలో RTC స్టాఫ్కు పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఉద్యోగులకు మానసిక ఉల్లాసం…

TS : ధరణి పోర్టల్ నీ కొనసాగిస్తున్నారా…? లేదా…? : హైకోర్టు

ధరణి పోర్టల్ ని కొనసాగిస్తున్నారా? లేదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు 4 వారాల గడువు కావాలని ఏజీ కోరడంతో, విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. ధరణిలో ఎదురైన సమస్యలపై కొందరు కోర్టును ఆశ్రయించగా,…

TS : జూన్ 11 నాటికి విద్యా వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ…

జూన్ 11 నాటికి విద్యా వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరంలో తొలిరోజు నుంచే విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. DSC ద్వారా టీచర్ల నియామకానికి 6-9 నెలల టైమ్ పట్టే అవకాశం ఉండడంతో…

తగ్గుతున్న బంగారం – వెండి ధరలు

గత మూడు రోజులుగా భారత్ లో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గి ప్రస్తుతం రూ.58,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డేపై రూ.440 తగ్గి రూ.63,380గా ఉంది. అలాగే వెండి ధర…

AP : కాంగ్రెస్ వైపు అసంతృప్తుల చూపు!

వైసీపీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కర్ణాటక, తెలంగాణలో వచ్చినట్టుగానే ఫలితాలు ఏపీలో కూడా రావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే షర్మిల గురువారం కాంగ్రెస్ గూటికి చేరగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు…

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నేడు మెగా జాబ్ మేళా

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ సాయి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ…

ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఖమ్మం లోక్ సభ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధిష్ఠానం నుంచి రాష్ట్ర పార్టీ కీలక నేతలకు సమాచారం అందినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరుతూ…

AP : విజయవాడ- మచిలీపట్నం ప్రధాన రహదారిపై భారీగా గంజాయి స్వాధీనం

సుమారు రూ.కోటి విలువ చేసే గంజాయిని కంకిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ- మచిలీపట్నం ప్రధాన రహదారిపై కంకిపాడు సమీపంలోని దావులూరు టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో ఓ వాహనంలో తరలిస్తున్న 132 కిలోల గంజాయిని…

ED : షారుఖ్ ఖాన్ భార్యకు నోటీసులు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్

స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్కు ED (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ స్కామ్కు సంబంధించి ఈ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. లక్నోకు చెందిన తులసియాని రియల్ ఎస్టేట్ సంస్థకు గౌరీ బ్రాండ్…

వినూత్న బోనస్ ఆఫర్ ప్రకటించిన చైనాకు కంపెనీ…

చైనాకు చెందిన డాంగోపో పేపర్ కంపెనీ ఉద్యోగులకు వినూత్న బోనస్ ఆఫర్ ప్రకటించింది. నెలకు 50 కిలోమీటర్లు పరిగెత్తిన వారికి ఫుల్ బోనస్ ఇవ్వనుంది. 40km పరిగెత్తిన వారికి 60% మంత్లీ బోనస్, 30km పరిగెత్తిన వారికి 30% బోనస్ అందించనుంది.…

AP : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక ప్రకటన

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్తామని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ‘ప్లాంట్లో పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియకు, భూములు, ఇతర ఆస్తుల విక్రయానికి భాగస్వామ్య పక్షాలతో చర్చలు అవసరం. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని కేంద్ర…

నీ భక్తి ఎంత?భగవంతుడు ఏమి ఇస్తాడు…

కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా. పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది. వెళ్లి చూడగా… దానిపై ‘నా భక్తుని కొరకు’అని రాసి ఉంది. ఈ బంగారు…

సింగరేణి ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 8న BRS మహాధర్నాకు పిలుపు…

సింగరేణి ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో మహా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్లు BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 8న మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలలో పార్టీ…

ఈడెన్‌గార్డెన్స్‌ లో RCB పై ఘన విజయం సాధించిన KKR

ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా RCBతో జరిగిన మ్యాచ్‌లో కలకత్తా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. RCB పై 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది KKR జట్టు. 205 పరుగుల లక్ష్య ఛేదనలో RCB…

Breaking News : హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న బస్సు లో చెలరేగిన మంటలు

సూర్యాపేట జిల్లాలో 65వ జాతీయ రహదారిపై హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న బస్సు మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద స్కూటీని ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీ, బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ బస్సు మియాపూర్ డిపో బస్సుగా…

రేపు శ్రీరామనవమి సందర్భంగా రాములోరిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి

దక్షిణాది అయోధ్యగా ప్రసిద్ది చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రేపు జరగనున్న సీతారాములోరి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి రామయ్యను దర్శించుకుని, శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు భద్రాచలంలో…

కొత్త ఆర్థిక సంవత్సరంలో వేటిపై ధరలు పెరుగనున్నాయి – వేటిపై తగ్గనున్నాయి…

కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని రకాల వస్తువుల ధరలు ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, ఆభరణాలు, హై-గ్లోస్ పేపర్, విటమిన్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు లాంటి వస్తువలతో పాటు సిగరెట్లు, బంగారం, ప్లాటినం…

Hyderabad: మార్చి 30న మద్యం దుకాణాలు బంద్

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో మార్చి30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31 వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, రిజిస్టర్ క్లబ్ లు ,పబ్ లు ఇన్ క్లూడింగ్ ఫైవ్…

TTD దేవస్థానం బోర్డుకు భారీ జరిమానా విధించిన RBI… ఎందుకంటే…

తిరుమలేశుని భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీని జమ చేయడంలో తీవ్ర స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించిన RBI, TTD దేవస్థానం బోర్డుకు రూ.3 కోట్ల మేరకు జరిమానా కూడా విధించింది. భక్తులు హుండీలో సమర్పించుకునే విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేసేటప్పుడు…

Rare Occurrence: ఆకాశంలో అద్భుతం..
ఈ రోజు చంద్రునికి దగ్గరగా కనిపించనున్న గ్రహాలు…

ఈ వారం చంద్రునికి సమీపంలో మెర్క్యురీ, బృహస్పతి, వీనస్, యురేనస్, మార్స్ గ్రహాలు ప్రతిరోజూ సాయంత్రం దగ్గరగా వస్తాయి. దీనిని ఖగోళ శాస్త్రంలో సంయోగం అంటారు. మంగళవారం అంటే, ఈ రోజు రాత్రి, సూర్యాస్తమయం లో ఈ అద్భుతం జరుగనుంది. ఈ…

అరుదైన సంఘటన… ఒకే కాన్పులో జన్మించిన నలుగురు పిల్లలు… ఎక్కడంటే…

ఒకరిద్దరు ఒకే కాన్పులో పుట్టడం సహజం… కానీ సిరిసిల్ల జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టారు. ఇది ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. వివరాల్లోకి…

First Solar Energy Village:దేశంలోనే మొదటి సౌరశక్తి ఆధారిత గ్రామంగా పల్లి… ఈ గ్రామం ఎక్కడంటే…

మొత్తం సౌరశక్తి ఆధారిత గ్రామంగా జమ్మూలోని సాంబ జిల్లాలో ఉన్న పల్లి అనే గ్రామం దేశంలోనే మొదటి సౌరశక్తి ఆధారిత గ్రామంగా నిలిచింది. దీనిని ఏప్రిల్​ 24, 2022 న 500 కిలోవాట్ల సోలార్​ ప్లాంట్​ను ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర…

BRS Party : నేడు మహారాష్ట్రలోని కంధార్‌ నియోజకవర్గంలో BRS భారీ బహిరంగ సభ

BRS పార్టీని విస్తరించడమే లక్ష్యంగా కంధార్‌ నియోజకవర్గంలో నేడు అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతోనే మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా లోహా పట్టణంలో బైల్‌ బజార్‌లో ఏకంగా 15 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు కేసీఆర్‌. ఈ…

Padma Awards 2023 : వైభవంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం…

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ఫంక్షన్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కేంద్రమంత్రులు అధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది. తొలివిడతలో 54 మందికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అవార్డులను ప్రధానం చేశారు. రాజకీయ రంగంలో చేసిన సేవలకు మాజీ కేంద్రమంత్రి ఎస్‌ఎం…

Hyderabad : తుక్కు గోదాంలో అగ్నిప్రమాదం… పక్కనే స్కూల్ లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

రాజేంద్ర నగర్‌లోని శాస్త్రి నగర్‌లో ఓ తుక్కు గోదాంలో వ్యర్థ పదార్థాలకు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలేరేగాయి. పోలీసులకు, అగ్నిమాపకదళ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు లోకి తీసుకువచ్చారు అగ్నిమాపకదళ సిబ్బంది. ఈ ప్రమాదంలో రెండు…

ఐయామ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చిన ట్రంప్

ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారని 2021 జ‌న‌వ‌రి 6న క్యాపిట‌ల్ హిల్ ఘ‌ట‌న త‌ర్వాత ట్రంప్‌ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఆంక్షలు విధించాయి. 2 నెల‌ల కింద ట్రంప్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను అన్‌లాక్ చేసి ఛాన‌ల్లో కంటెంట్‌ను పోస్టు…

పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ప్రపంచ న్యాయస్థానం

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉక్రెయిన్ పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించినందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు శుక్రవారం ప్రకటించింది. ఇదే ఆరోపణలపై రష్యా బాలల హక్కుల ప్రెసిడెంట్ కమిషనర్, ల్వోవా-బెలోవాపై కూడా వారెంట్ జారీ చేసినట్లు హేగ్ ఆధారిత…

కర్నాటక, దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ ప్రారంభించిన RTC MD సజ్జనార్

కర్నాటకలోని దావణగెరెకు ప్యాసింజర్ల వినతుల మేరకు ఆర్టీసీ కొత్త సూపర్ లగ్జరీ బస్సును శుక్రవారం ఈ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ మియాపూర్ నుంచి రోజూ సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరుతుంది. ఈ కొత్త సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ,…

Hyderabad : మహిళల భద్రత కోసం ఉచిత షీ షటిల్‌ బస్సులు…

మహిళల భద్రత కోసం రెండు షీ షటిల్‌ ఉచిత బస్సు సర్వీసులను శుక్రవారం డీజీపీ అంజనీ కుమార్ గారు ప్రారంభించారు. ఈ సర్వీసులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు, మహిళల భద్రతకోసం బస్సులో ఓ…

మహిళలకు ఆ రాష్ట్రంలో బస్సుల్లో టికెట్ ధరలో 50% తగ్గింపు…

బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ధరలో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఈనెల 17 నుంచి ఈ రాయితీ అమల్లోకి వస్తుందని తెలిపింది. గత సం. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని 75 ఏండ్లు నిండిన…

తెలుగు రాష్ట్రాలలో ఇంకా రెండు రోజులూ భారీ వర్షాలే… వాతావరణ శాఖ చెప్పిందండీ…

ఇంకా రెండు రోజుల పాటు ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి,…

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి..
బడ్జెట్ ముఖ్యాంశాలు

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం రూ.2,79,279 కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి.. అందులో రెవున్యూ వ్యయం రూ.2,28,540…

కెనడా లో భారతీయల నకిలీ వీసాల గుర్తింపు… 700 మంది పై బహిష్కరణ వేటు…

కెనడాలో భారతీయ విద్యార్థుల వీసాలు నకిలీవని గుర్తించడంతో దేశంలోని అధికారులు వారిని దేశం నుంచి బహిష్కరణ వేటు వేశారు. వారు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) నుండి బహిష్కరణ లేఖలను అందుకున్నారు. 700 మంది విద్యార్థులు బ్రిజేష్ మిశ్రా నేతృత్వంలోని…

TS : లిక్కర్ స్కామ్ కేసులో రెండో సారి ఈడీ విచారణకు MLC కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు కవితకు మద్ధతుగా రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు,…

AP : విద్యార్థులకు గుడ్ న్యూస్… ఈనెల 19న రిలీజ్ చేయనున్న విద్యా దీవెన నిధులు…

ఏపీ సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యా దీవెన పథకం నిధులు మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం డబ్బుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు…

దేశ వ్యాప్తంగా ఈ బంగారం – వెండి ధరలు

తాజాగా బంగారం ధరలో కొంత తగ్గుదల కనిపించింది. తులంపై ఒకేసారి రూ. 110 తగ్గింది. గురువారం దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 24 క్యారెట్ల…

న్యూజిలాండ్‌ కెర్మాడెక్ దీవులలో 7.1 తీవ్రతతో భారీ భూప్రకంపనలు

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవులను గురువారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం తాకింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అంచనా. 300కిమీ వ్యాసార్థంలో…

మరో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య… కారణం…?

మేడ్చల్ జిల్లా బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ విలేజ్‌ ఏరియాలో విద్యార్థిని ఆత్మహత్య విషాదం నింపింది. బేగంపేటలోని గర్ల్స్ డిగ్రీ కాలేజీలో బీకామ్ సెకండియర్‌ చదువుతున్న పావని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యువతి..…

Telangana schools updates : వేళాయేరా ఒంటిపూట బడులకు…

తెలంగాణలో ఒంటి పూట బడులకు వేళయ్యింది. వాతావరణం మారుతున్న తరుణంలో తెలంగాణ సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 2022-23 విద్యా సంవత్సరం చివర పని దినం ఏప్రిల్ 24 వరకూ…

Italian city of trent : ట్రెంట్ పట్టణం వింత ఆచారం…

ఇటలీలోని ట్రెంట్ పట్టణంలో ఎన్నుకున్న నేతలు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తే హామీలు అమలు చేయకుంటే చెక్కుబోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీగా స్థానికులు చెప్తున్నారు. ఈ విధంగా చేస్తే వారికి బుద్ది వస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీనిని…

Viral news: కరెన్సీ నోటుపై పెన్నుతో రాతలు ఉంటే చెల్లవు అని సోషల్ మీడియాలో ప్రచారం… క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

కొత్త కరెన్సీ నోటుపై ఏమైనా రాస్తే అది చెల్లదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో గత కొద్ది కాలంగా వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అవుతోంది. మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఇప్పటికీ చాలా…

spy pigeon : పారాదీప్ తీరంలో గూఢచర్య పావురం

మత్య్సకారులు ఒడిశాలోని తీరంలో చిన్న కెమెరా, మైక్రోచిప్‌తో అమర్చబడిన ఓ పావురాన్ని తమ బోట్లో గుర్తించారు. వెంటనే జగత్‌సింగ్‌పూర్‌లోని పారాదీప్ మెరైన్ పోలీసులకు అప్పగించారు. దానిని పరీక్షించిన పోలీసులు.. పావురం రెక్కపై కోడ్ నంబర్‌తో మెసేజ్ ఉన్నట్లు, పావురాన్ని వైద్యులు పరీక్షిస్తున్నారని……

స్వచ్ఛ సర్వేక్షణ్ లో తెలంగాణ బెస్ట్ : కేటీఆర్

దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే.. తెలంగాణకు చెందినవే అందులో 4 జిల్లాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని అన్నారు. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి…

Viral news : భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో జీతం ఎంతో తెలుసా…

భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో కునాల్ షా… ఆయన నెలకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ అంటూ నెటిజన్లతో ముచ్చటించారు కునాల్‌ షా… ఓ…

గడిచిన 5 సం..లలో ఎంత మంది మెడికల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే…

దేశంలో గడిచిన 5 సం..లలో 119 మంది మెడికల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ వైద్య మండలి వెల్లడించింది.యూజీ గ్రాడ్యుయేట్లు 64 మంది ఉండగా.. 55 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్ విద్యార్థులు. ఇది ఇలా ఉండగా గత ఐదేళ్లలో 1,166 మంది…

నేటి నుండి ఓటీటీలో వాల్తేరు వీరయ్య..

ఓటిటి లో తమ అభిమాన హీరోలైన చిరంజీవి, రవితేజలు నటించిన వాల్తేరు వీరయ్యను ఒకటికి రెండు సార్లు చూసుకోవడానికి.. అభిమానులు ఎదురు చూడ సాగారు. ఈ రోజు తో ఈ నిరీక్షణకు తెరపడింది. వాల్తేరు వీరయ్య సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ…

నేటి బంగారం – వెండి ధరలు

సోమవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.51,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,180 గా ఉంది. కిలో వెండి ధర రూ.67,500 లకు…

ఇంజనీరింగ్ విద్యార్థిని సూసైడ్

రక్షిత మరో స్టూడెంట్​తో కలిసి దిగిన ఫొటోలను కొందరు స్టూడెంట్లు సోషల్‍ మీడియాలో పోస్ట్ చేయడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో వరంగల్ సిటీలోని తన బంధువుల ఇంటికొచ్చింది. ఆదివారం సాయంత్రం అక్కడే ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రక్షిత డెడ్​బాడీని…