బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు…
బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు రోజురోజుకు తీవ్రతర మవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. బారియా జిల్లాలోని పైక్పారా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సరస్వతి మండపంపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. దేవత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ…