Category: Short News

ఉద్యోగులపై ‘మస్క్’ మరో కీలక నిర్ణయం

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉద్యోగుల విషయంలో ఎలోన్ మస్క్ మళ్లీ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్ ఫోర్స్ ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి…

ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ మరో మూవీ!

మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు రిమేక్గా తెరకెక్కిన చిత్రమే ‘గాడ్ ఫాదర్’. ఈ చిత్రంలో చిరంజీవి నటించిన మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. అయితే, త్వరలో వీరి కాంబో రిపీట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రాజా…

AP : నాలుగు సబ్ డివిజన్ లకు కొత్త డీఎస్పీలు

రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. వీరితోపాటు మరికొన్ని స్థానాల్లోనూ నియామకాలు చేపట్టింది. పోలింగ్ రోజన, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం మొత్తం 12మంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు,…

కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. 2022నుంచి కోర్టు కమిషనర్ గా పనిచేస్తున్న జయ ఫ్యామిలీ లా నిపుణురాలిగా…

ఏపీ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా చాలు.. గెలవాలి.. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…

TG : 20 నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు

ప్రఖ్యాత యాదాద్రి క్షేత్రంలోని ప్రధానాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 20న మొదలవుతాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాలకు విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుడతారు. వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి…

TG : 30 లక్షల టన్నులు దాటిన ధాన్యం సేకరణ

రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 30 లక్షల టన్నులు దాటింది. 4.94 లక్షల మంది రైతులు వడ్లను విక్రయించారు. 7,166 కొనుగోలు కేంద్రాల్లో మే 13వ తేదీ నాటికి రూ. 6,642.43 కోట్ల విలువైన 30.29 లక్షల టన్నుల ధాన్యం…

H-1B వీసాదారులకు ఊరట

ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నూతన నిబంధనలను విడుదల చేసింది. తమ…

కేరళకు నైరుతి రుతుపవనాలు.. రాక ఎప్పుడంటే…

మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని, వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో విత్తనాలు వేసే జూన్, జులై నెలలు చాలా కీలకమని…

ఐపీఎల్ మ్యాచ్ లో పాడైన ఆహారం

మే 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు.. పాడైపోయిన ఆహారం తిన్నామంటూ ఆరోపించారు. దీంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్…

AP : టీడీపీ అధినేత – మెగాస్టార్ భేటీ?

ఈ నెల 11న టీడీపీ అధినేత చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలవనున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో జరిగే ఈ భేటీలో వీరిద్దరూ వర్తమాన రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు టాక్. దీనిపై…

రోడ్డుపై ఆటోమేటిక్ గా గుంతలు పూడుకునేలా కొత్త టెక్నిక్ – NHAI

రోడ్లపై గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఎంతో ప్రాణనష్టం జరుగుతోంది. ప్రస్తుతం గుంతలను మాన్యువల్ గా పూడ్చాల్సిందే. ఇందుకు చాలా సమయం పడుతోంది. ఇకపై చిన్నపాటి గుంతలు, పగుళ్లు వాటంతట అవే పూడుకుపోయేలా రోడ్ల నిర్మాణంలో సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్ వాడనున్నట్లు…

కాల్పుల విరమణకు హమాస్ ఓకే!

ఇజ్రాయెల్ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. ఈజిప్టు-ఖతర్ దేశాల మధ్య వర్తిత్వంతో ఈ డీల్ కుదిరింది. ఈ కాల్పుల విరమణ ప్రణాళిక 42 రోజుల చొప్పున 3 విడతల్లో అమలు కానుంది. ఈ వ్యవధిలో గాజాలో…

AP : సాయిధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత…

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పవన్ కళ్యాణ్ తరఫున సాయిధరమ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి సాయిధరమ్ తేజ్ వాహనంపైకి రాయి విసిరాడు.…

కర్ణాటకలో దారుణం… 6ఏళ్ల కొడుకును మొసళ్ల నదిలో విసిరేసిన తల్లి…

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. భర్తతో గొడవపడిన భార్య మూగవాడైన 6ఏళ్ల కొడుకును మొసళ్లు ఉండే నదిలో విసిరేసింది. రవికుమార్, సావిత్రి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పుట్టు మూగ. ఎందుకు అలా జన్మనిచ్చావంటూ భార్యతో…

టేబుల్ టాపర్ కోల్ కత్తా…

లక్నోతో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా భారీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం 16 పాయింట్లు సాధించి మెరుగైన రన్ రేటు లో టేబుల్ టాపర్ గా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ (16 పాయింట్లు) రెండో…

AP : కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం… – పవన్

కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని.. మెజార్టీ కోసమే అందరూ కలిసి పని చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. YCP అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఏడాదికి 4లక్షల చొప్పున…

మే 8న వేములవాడ రాజన్నను దర్శించుకోనున్న PM మోడీ

వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 8న రానున్నారు.ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. ప్రధాని రాక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ చరిత్రలో ఓ విశేషమేమంటే.. దివంగత…

బెంగళూరు దారుణం… మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ డెలివరీ బాయ్

బెంగళూరు బ్రూక్ఫీల్డ్ సమీపంలోని అపార్ట్మెంట్ లో నివసించే ఓ మహిళపై డెలివరీ బాయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ‘పార్సిల్తో వచ్చిన ఓ డెలివరీ బాయ్ కు తాగేందుకు నీరు ఇచ్చా.. తాగి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే మళ్లీ వచ్చి బాత్రూమ్ వాడుకోవచ్చా? అని…

మనిషి మెదడులో N1 అనే చిప్ 8MM మాత్రమే…

మనిషి పుర్రెలోని చిన్న భాగాన్ని తొలగించి N1 అనే చిప్ ను అమరుస్తారు. దీని వ్యాసం 8MM మాత్రమే. వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు మందం ఉంటుంది. చిప్ లోని 3వేలకుపైగా మైక్రో ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్య భాగాలకు అనుసంధానిస్తారు. ఇవి…

TG : ఆకాశమే హద్దుగా కోకాపేటలో 63 అంతస్తుల భవనం

ఆకాశమే హద్దుగా అన్నట్లు హైదరాబాద్లో భవన నిర్మాణాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా కోకాపేటలో 63 అంతస్తులతో ఓ భారీ భవనం నిర్మించేందుకు బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు. డిజైన్లు, స్థలం ఎంపిక పూర్తయ్యాక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 59…

ఎన్నికలలో ఎంపీగా పోటీ కోసం 60 ఏళ్లకు పెళ్లి

బిహార్ లో అశోక్ మహతో(60) అనే గ్యాంగ్ స్టర్ ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గత ఏడాదే రిలీజ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున ముంగేర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా,…

2026కల్లా ఎస్-400 డెలివరీ పూర్తి – రష్యా

2026కల్లా రష్యా నుంచి భారత్ కు రావాల్సిన మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్ల డెలివరీ పూర్తికానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 5 స్క్వాడ్రన్లను ఈ ఏడాదికల్లా న్యూఢిల్లీకి క్రెమ్లిన్ ఇవ్వాల్సి ఉండగా.. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం కారణంగా అవి…

రైల్వేశాఖకు ఫిర్యాదు… – వందేభారత్ టైమింగ్స్ మార్చమని విజ్ఞప్తి

సికింద్రాబాద్ – విశాఖ మధ్య ఉదయం 5.05 గంటలకు బయల్దేరే వందేభారత్ టైమింగ్స్ మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెల్లవారుజామున స్టేషన్ కు చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్లు దొరకడం లేదని రైల్వేశాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు రైలు బయల్దేరితే అందరికీ…

ఇబ్రహీంపట్నం: మాజీ భర్తపై యాసిడ్ దాడి

మాజీ భర్తపై యాసిడ్ దాడి జరిగిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో జరిగింది. ఎస్సై అనిల్ వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన మహేశ్ కు, మెట్ పల్లి మండలానికి చెందిన మాస లక్షణతో 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరు…

TG : అకాల వర్షాల పరిహారం ఎకరానికి రూ.10వేలు.. ప్రభుత్వం నిర్ణయం?

అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పంటనష్టం అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ తర్వాత పంట నష్టంపై అంచనా వేయనుంది.…

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అదే!

అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్ ల్యాండ్ వరుసగా ఏడో సంవత్సరం కూడా టాప్ లో నిలిచింది. డెన్మార్క్, ఐస్ ల్యాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాలు టాప్-5లో నిలిచాయి. ఇక తాలిబాన్ల రాజ్యం నడుస్తున్న అఫ్గానిస్థాన్ చిట్టచివరన 143వ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా…

AP : వీళ్లందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి EC పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC,…

ఎల్లుండితో ముగియనున్న హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్

అమెరికా హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ గడువు ఎల్లుండితో ముగియనుంది. ఈ మేరకు USCIS తాజాగా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఆరోజు రాత్రి 9.30 గంటలకు రిజిస్ట్రేషన్లు తీసుకోవడం నిలిపేస్తామని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఈలోపుగా తమ పేర్లను నమోదు…

న్యూయార్క్ టీ20 WC ట్రోఫీ ఆవిష్కరణ

టీ20 వరల్డ్ కప్ 2024 ట్రోఫీని ఐసీసీ ఆవిష్కరించింది. న్యూయార్క్ లోని అంపైర్ స్టేట్ బిల్డింగ్పై విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్, USA బౌలర్ అలీ ఖాన్ కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్…

TG : యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ 1 నుంచి?

యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఈ సీజన్లో 60-70 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరి…

AP : రాష్ట్రంలో ఎన్నికలు.. వాలంటీర్లపై కీలక ఆదేశాలు

గ్రామ, వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేసిన ఆయన.. ఎన్నికల ప్రక్రియకు కూడా వాలంటీర్లను దూరంగా ఉంచాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో…

రాబోయే 2 రోజుల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు – ఐఎండీ

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ…

మరోసారి హోస్ట్ గా అలరించనున్న రానా

హీరో రానా మరో సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యారు. అమెజాన్ ప్రైమ్లో ప్రసారమయ్యే ఈ షోకు ‘ది రానా కనెక్షన్’ అనే పేరుని ఖరారు చేశారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి ప్రసారం చేస్తారనేది…

సుహాస్ సరసన స్టార్ హీరోయిన్?

విభిన్న చిత్రాలతో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన హీరోగా, అనిల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమాలో స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం. ‘మహా నటి’ కీర్తి సురేశ్ ఈ మూవీలో సుహాస్ సరసన నటిస్తారని జోరుగా…

జంక్ ఫుడ్ ఎంత పని చేసింది

జంక్ ఫుడ్ తినొద్దని తండ్రి మందలించినందుకు కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాగ్పూర్లో బీబీఏ చేస్తున్న భూమిక వినోద్ ధన్వానీ థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉండటంతో తండ్రి మందలించారు.…

బ్రిటన్ యువరాణి అదృశ్యం?

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కొద్దిరోజులుగా బాహ్య ప్రపంచంలో కనిపించడం లేదు. దీంతో ఆమె అదృశ్యంపై ఊహాగానాలు, ప్రచారాలు జోరందుకున్నాయి. ఆమె కోమాలో ఉన్నారని కొందరు.. యువరాజు విలియం అఫైర్ మరో కారణమని చర్చించుకుంటున్నారు. 3 నెలలుగా ఆమె ఎవరికీ కనిపించలేదని…

అమెజాన్ ప్రైమ్ లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓటీటీ పార్టనర్ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న…

రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ సింగర్ మంగ్లీ

రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీకి గాయాలయ్యా యని వస్తోన్న వార్తలపై పోలీసులు స్పందించారు. ‘శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ…

ఛత్తీస్ గఢ్ మాజీ సీఎంపై కుంభకోణం కేసు

ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ పై కేసు నమోదైంది. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంపై ఈడీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం కేసు నమోదు చేసింది. యాప్ ప్రమోటర్లు బఘేల్ కు రూ.508 కోట్ల మేర…

అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో చోరీ ముఠా అరెస్టు…

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్నగర్ లో ఇటీవల ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో చోరీ చేసేందుకు తమిళనాడుకు చెందిన ఓ ముఠా యత్నించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కట్టుదిట్టమైన భద్రత కారణంగా ఆ…

ఢిల్లీ లిక్కర్ స్కాం : సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ పై రేపు విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రెండో రోజు BRS ఎమ్మెల్సీ కవిత విచారణ ప్రారంభమైంది. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఇతర నిందితుల వాంగ్మూలాలపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళి విచారణకు తాము హాజరుకావడం లేదని ఇటీవల నోటీసులు అందుకున్న…

ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పుతిన్ ప్రస్తావన

రష్యా అధ్యక్షుడు పుతిన్ మూడో ప్రపంచ యుద్ధం ప్రస్తావన తీసుకురావడం ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్యాకు, అమెరికా నేతృత్వంలోని నాటోకు యుద్ధమంటే మూడో ప్రపంచ యుద్ధానికి అడుగుదూరంలోనే ఉన్నట్లని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితిని ఎవరూ . కోరుకోరని అన్నారు.…

ఎలక్టోరల్ బాండ్ నంబర్లు కూడా చెప్పాల్సిందే… : సుప్రీంకోర్టు

ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు వెల్లడించడంలో గోప్యత తగదని CJI జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం SBI కి స్పష్టం చేసింది. ఎలక్ట్రోరల్ బాండ్ల నంబర్లతో సహా SBI పరిధిలో ఉన్న అన్ని వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఎలక్ట్రోరల్ బాండ్స్…

TG : ఎన్నికలు… – పలు ప్రవేశ పరీక్షల తేదీలు మారే అవకాశం…

మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండడంతో పలు ప్రవేశ పరీక్షల తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల రీషెడ్యూల్ పై రేపు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే విడుదలైన…

TS : రాజీనామా చేసిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్

TS గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి MPగా పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఒక చోట నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తిరునల్వేలి, కన్యా కుమారిలో ఆమె…

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “2019లో బీజేపీ ఓటమి తర్వాత ‘నేను మళ్లీ తిరిగొస్తా’ అని అప్పుడు చేసిన ప్రచారాన్ని ఎద్దేవా చేశారు. కానీ తర్వాత రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చాను. ఇద్దరు స్నేహితులనూ…

ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరనున్న రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచులతో బిజీగా ఉన్న హిట్ మాన్.. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. మరో 4 రోజుల్లో ఐపీఎల్-2024…

ప్రభాస్ సరసన హీరోయిన్ మృణాల్ ఠాకూర్?

ప్రభాస్ హీరోగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేశారనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా దీనిపై ఎటువంటి…

ఒకే ఫ్రేమ్లో ఆస్కార్ విన్నర్లు

సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాలను తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ విన్నర్లు ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫొటోను అకాడమీ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. బెస్ట్ యాక్టర్ మర్ఫీ (ఓపెన్హెమర్), సపోర్టింగ్ యాక్టర్ రాబర్ట్ డౌనీ(ఓపెన్హెమర్),…

మెదక్ జిల్లా : చీకట్లో నేలపైనే ప్రసవించిన గర్భిణీ…

మెదక్ జిల్లా వెల్దుర్తిలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. ప్రసవ వేదనతో ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీ కారు చీకట్లో నేలపైనే ప్రసవించింది. ఆదివారం అర్ధరాత్రి పురుటి నొప్పులతో తాటి సృజన ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆస్పత్రికి తాళం వేసి…

వేములవాడ : ఈ ఏడాది తగ్గిన మహాశివరాత్రి జాతర ఆదాయం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన మహాశివరాత్రి జాతర ఆదాయం తగ్గిందని అధికారులు తెలిపారు. రూ. 2.95 కోట్లు వెచ్చించగా.. రూ.1.21 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత సంవత్సరం కంటే ఆదాయం…

‘మై అటల్ హూ’ వాజ్ పాయ్ బయోపిక్ ఓటీటీలోకి

మాజీ ప్రధాని వాజ్ పాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మై అటల్ హూ’. జనవరి 19న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.…

బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం

బైక్ ట్యాక్సీలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా ఈ బైక్ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది. మెట్రోలో ప్రయాణించిన వారిని సురక్షితంగా, తక్కువ ఛార్జీలతో ఇంటివద్దకు చేర్చేందుకు 2022లో బైక్ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే మహిళలపై…

TS : PM కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయానికి సౌర విద్యుత్ – కేంద్ర ప్రభుత్వం

రాష్ట్రంలోని రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. PM కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయానికి సౌర విద్యుత్ అందించాలని నిర్ణయించింది. 20వేల వ్యవసాయ మోటార్ల కోసం ప్రయోగాత్మకంగా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు 30% రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఫలకాల ఏర్పాటుకు దాదాపు రూ.2.5లక్షలు…

AP : రేపు బాపట్లలో ప్రయటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్న…

TS : 5జిల్లాల వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు చెక్… ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ కు శంకుస్థాపన

హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణలోని 5జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 5గంటలకు కండ్లకోయ సమీపంలో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి…

AP : ‘ఏఐ ఫర్ యూత్’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉన్నత పాఠశాలలో తొలి ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. ‘ఏఐ ఫర్ యూత్’ పేరుతో నాలుగు సెషన్లలో…

ఢిల్లీలో దారుణం…15 సార్లు కత్తితో వరుడిని పొడిచి చంపిన తండ్రి

ఢిల్లీలో దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్ కు మరికొన్ని గంటల్లో పెళ్లి కావాల్సి ఉండగా బంధువులు ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో సింఘాల్ కు తండ్రితో గొడవ జరిగింది. ఆవేశంలో అతడిని తండ్రి రంగలాల్ 15…

TS : టెన్త్ పరీక్షల హాల్టికెట్లు రేపు విడుదల…

టెన్త్ పరీక్షల హాల్టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్టికెట్లను స్కూళ్లకు అధికారులు పంపించారు. అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్సైటు నుంచి విద్యార్థులు నేరుగా హాల్టికెట్లు డౌన్లోడ్…

దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ను కొలకత్తా లో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మెట్రో సిబ్బంది, స్కూల్ విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణించారు. పశ్చిమబెంగాల్ కోల్కతాలో నీటి అడుగున నడిచే రైలుగా ఇది…

సంచలనంగా మారిన తమిళ నటి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో

తమిళ నటి విజయలక్ష్మి సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ వీడియోను పోస్ట్ చేశారు. ‘నామ్ తమిళర్ కట్చి పార్టీ సమన్వయకర్త సీమాన్ పెళ్లి చేసుకుంటానని మూడేళ్లు నాతో రహస్య జీవితం గడిపారు. ఇప్పుడు మోసం చేసి నడిరోడ్డుపై…

విద్యుత్ వాహనాలతోనే ఎక్కువ కాలుష్యం… సర్వే లో వెల్లడి…

శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల వల్ల వచ్చే కాలుష్యంపై ఆందోళనతో విద్యుత్ వాహనాలపై (ఈవీ) చాలామంది దృష్టి పెడుతున్నారు. అయితే… ఆ వాహనాలతో పోలిస్తే ఈవీలు సుమారు 1800 రెట్లు ఎక్కువగా పార్టికులేట్ మేటర్(పీఎం) కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయని ‘ఎమిషన్ అనాలిటిక్స్’ అనే…

రష్యా ఉన్నతాధికారులకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఐసీసీ

ఉక్రెయిన్ లో యుద్ధానికి సంబంధించి రష్యా ఉన్నతాధికారులకు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు రష్యా టాప్ కమాండర్లు లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ కోబిలాష్, నేవీ అడ్మిరల్ విక్టర్ సోకోలోవ్లను అరెస్టు చేయాలని ఆదేశించింది. గతంలో…

TS : పార్లమెంట్ ఎన్నికలు… BRSతో కలిసి వెళ్లాలని BSP…

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. BRSతో కలిసి వెళ్లాలని BSP రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల్లో BRSతో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి. ఇప్పటికే…

కర్నాటక లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ అనుకూల నినాదాలు… తర్వాత…

కర్నాటక విధానసౌధాలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ జిందాబాద్ అని నినదించిన ముగ్గురిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదిక ఆధారంగా అరెస్టులు జరిగాయని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని కర్నాటక…

వచ్చే నెలలో ఒకటి కానున్న ఆ రెండు బ్యాంకులు… – RBI

ఏప్రిల్ 1 నుంచి రెండు బ్యాంకులు విలీనం కానున్నాయని RBI తెలిపింది. ఫిన్కోర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ అనే రెండు బ్యాంకులు ఒకటి కానున్నాయని వెల్లడించింది. దీంతో ఫిన్కోర్ స్మాల్ ఫైనాన్స్ వాటాదారులు…

IRCTC, స్విగ్గీ మధ్య ఒప్పందం… ఇక ప్రయాణికులకు ఆ ఫుడ్

ఇకపై రైలు ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవచ్చు. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ‘స్విగ్గీ’ ఆ ఫుడ్ ను అందించనుంది. ఈ మేరకు ఈరోజు (మంగళవారం) IRCTC, స్విగ్గీ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నెల…

2023లో ఇరాన్ ప్రభుత్వం ఎంత మందికి ఉరి శిక్ష విధించిందో తెలుసా…

ఇరాన్ ప్రభుత్వం కొంత కాలంగా ఎక్కువగా ఉరిశిక్షలు విధిస్తోంది. ఇస్లామిక్ చట్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇరాన్ మరణ శిక్షలను ఎక్కువగా అమలు చేస్తుండటంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే 2023 ఒక ఏడాదిలోనే 834మందికి ఆ దేశం మరణశిక్ష విధించింది.…

బ్రిటన్ యువరాణి కోమాలోకి వెళ్లిపోయారనే వదంతులు నెట్టింట వైరల్…

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. జనవరి 17న ఆమెకు పొత్తి కడుపు ఆపరేషన్ జరిగినట్లు ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం వెల్లడించింది. సర్జరీ టైమ్లో సమస్యలు రావడంతో ఆమె కోమాలోకి…

భారతీయ సంపన్నుల జాబితా లో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

ఫోర్బ్స్ టాప్ 10 భారతీయ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. రూ.8లక్షల కోట్లతో టాప్ లో ఉండగా.. ఆ తర్వాత అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ, శివ్ నాడార్,…

AP : ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ కొత్త కార్యక్రమం?

ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే రా.. కదలిరా పేరుతో చంద్రబాబు, శంఖారావం పేరుతో లోకేశ్ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మార్చి 4న రా.. కదలిరా సభలు ముగియనున్నాయి. దీంతో మార్చి 6 నుంచి ప్రజా గళం…

AP : పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరింది… – మంత్రి రోజా

పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరిందని మంత్రి రోజా విమర్శించారు. పార్టీ పెట్టి పదేళ్లయినా 24 సీట్లకే పోటీ చేస్తున్నారని, పొత్తులో ముష్టి 30 సీట్లు తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన పూర్తిగా చంద్రబాబు మాయలో పడిపోయారని చెప్పారు.…

త్వరలోనే హెవీ స్ట్రాటజిక్ ఖండాంతర బాలిస్టిక్ సర్మట్ మిస్సైల్స్ ప్రయోగం – పుతిన్

ఉక్రెయిన్ లో జరుగుతోన్న యుద్ధంలో కింజాల్, సిర్కాన్ లాంటి హైపర్సోనిక్ క్షిపణులను వాడినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఇవి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను చేరుకున్నాయని తెలిపారు. త్వరలోనే హెవీ స్ట్రాటజిక్ ఖండాంతర బాలిస్టిక్ సర్మట్ మిస్సైల్స్ ను ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు.…

TS : యాచక మహిళ 45 వేల మొబైల్ ఫోన్… ఆశ్చర్య పోయిన పోలీసులు

యాచకుల వద్ద భారీ ఎత్తున నగదు బయటపడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి. HYDలో ఆపరేషన్ స్మైల్ లో భాగంలో పలు ప్రాంతాల్లో పోలీసులు చేసిన దాడుల్లో 15 మంది యాచకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ వద్ద రూ.45 వేల…

రాగిజావ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…

రాగిలో ఐరన్ ఎక్కువ ఉండటంతో రక్తహీనతతో బాధపడేవారు తీసుకోవడం మంచిది రాగి జావను రోజూ తీసుకోవడంతో ఎముకలు దృఢంగా ఉంటాయి రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలా గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి బరువు తగ్గాలనుకునే…

TS : ఇంటర్ బోర్డు పరీక్షలు – కీలక ప్రకటన చేసిన సెక్రటరీ ఓజా

వైరల్ స్టోరీలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రేపటి నుంచి ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సెక్రటరీ ఓజా కీలక ప్రకటన చేశారు. పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంటుందని చెప్పారు. విద్యార్థులందరూ 9 గంటల లోపే…

‘గూగుల్ CEO పై వేటు పడొచ్చు’ – సమీర్ అరోరా

గూగుల్ CEO సుందర్ పిచాయ్ పై త్వరలో వేటు పడటమో లేక ఆయన రాజీనామా చేయడమో జరుగుతుందన్నారు హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకులు సమీర్ అరోరా. ఏఐ చాట్బోట్ జెమినీ పనితీరుపై వివాదం చెలరేగిన వేళ ఓ నెటిజన్ అరోరాను అభిప్రాయం అడగగా…

ఆరోగ్యానికి వాకింగ్ ఎంతో అవసరం…

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత శారీరక శ్రమ అవసరం. అందుకే ప్రతిరోజు వాకింగ్ చేయడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నడకకు ఉత్తమ సమయంగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని కారణాలతో ఉదయం…

పరువునష్టం కేసులో కేజీవాలకు సమన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ

ఒక పరువునష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్చేస్తూ ఢిల్లీ CM కేజీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ 2018మే నెలలో రూపొందించినట్లు చెబుతున్న ఒక…

హరియాణాలో దారుణం…మాజీ MLA హత్య…

హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ MLA నఫే సింగ్ రాఠీ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం ఝజ్జర్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి…

శృంగారం వేళ స్త్రీలు వేటిని గమనిస్తారో తెలుసా…?

శృంగార సమయంలో స్త్రీలు.. పురుషుల్లో కొన్నింటిని గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు ఆ సమయంలో పురుషుల ఆకృతి, కండలు, ముఖాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారట. కళ్లు మూసుకుని కూడా అతని రూపాన్ని ఆస్వాదిస్తుంటారట. శృంగారం వేళ పురుషుల్లో స్త్రీలు గమనించే మరో…

TS : ధరణి హెల్ప్ డెస్కులు ఏర్పాటు

భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను తెలంగాణ ప్రభుత్వం అన్వేషిస్తోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించిన సర్కార్.. మరింత వేగంగా భూసమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకే అధికారాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త ROR…

AP : ఏలూరులో మంగళవారం పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో భారీ సమావేశం

రాష్ట్రంలో ఎన్నికల భేరికి బీజేపీ సమాయత్తమైంది. ఏలూరులో మంగళవారం 16 వేల మంది పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో భారీ సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి మొదటి సమావేశాన్ని ఏలూరులో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టింది. ఈ భేటీని రక్షణ మంత్రి…

ఉదయం బద్ధకంగా ఉంటోందా? ఇలా చేయండి

రాత్రి ఎంత సేపు నిద్రపోయినా పొద్దున్నే లేవాలంటే బద్ధకంగా ఉంటోందా? అయితే నిద్ర లేవగానే రెండు అరచేతులను ఒకదానికొకటి బాగా రుద్దాలి. వేడిగా ఉన్న అరచేతులను కళ్లపై ఉంచడం వల్ల నిద్రమత్తు పోతుంది. కళ్లలోని సున్నిత రక్తనాళాలు చురుగ్గా మారతాయి. నిద్రలేవగానే…

TS : ఖాళీగా దర్శనమిస్తున్న మేడారం పరిసరాలు

నాలుగు రోజుల పాటు మహానగరంగా మారిన మేడారం బోసిపోయింది. జాతర ముగియడంతో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ తగ్గిపోయింది. వ్యాపారులు దుకాణాలు మూసి తిరుగుముఖం పట్టారు. జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది. దీంతో మేడారం పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నాలుగు రోజుల…

‘మతం మనల్ని విభజించదు… అది ఏకం చేస్తుంది… – ఫరూక్ అబ్దుల్లా

కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భాగంగానే ఉంటుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. దేశ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అది మరింత పటిష్ఠంగా ఉంటుందన్నారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ.. ‘మతం మనల్ని విభజించదు.…

AP : ఈ రోజు కుప్పంలో పర్యటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ ఈ రోజు కుప్పంలో పర్యటించనున్నారు. రామకుప్పం మండలం రాజుపేటలో హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గుండిశెట్టిపల్లి వద్ద ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించి, బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. హంద్రీ నీవా…

AP : ఈ సారి కూడా కుప్పం నుంచే పోటీ చేయనున్న చంద్రబాబు

TDP అధినేత చంద్రబాబు ఎనిమిదోసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి చంద్రబాబు వరుసగా కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులు మారుతున్నారే తప్ప ఆయన విజయాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. ఈ స్థానాన్ని ఆయన కంచుకోటగా మార్చుకున్నారు. కుప్పం…

ద్రాక్షతో ముఖం కాంతివంతం

ద్రాక్షలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ముఖంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి కాంతివంతం చేస్తాయి. కాబట్టి 5 ద్రాక్షలను తీసుకుని వాటిని గుజ్జులా రుబ్బుకోవాలి. దీనికి ఒక చెంచా పెరుగు, ఒక చెంచా నిమ్మరసం కలపండి. దీన్ని మీ ముఖానికి పట్టించి…

కర్ణాటకలో మంకీ ఫీవర్..

కర్ణాటకలో మంకీ ఫీవర్తో 103 మంది ఆస్పత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే, వీరంతా జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. కాగా, ఈ వ్యాధిని CPR, రక్త పరీక్షల…

ఈ రోజు 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం సింగరేణి ఏరియాలోని త్రీ-ఇంక్లెన్ 48 ఎకరాల్లో రూ.56.76 కోట్లతో 10.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన సోలార్ ప్లాంట్ ను ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం 3…

AP : రద్దయిన ప్రధాని విశాఖపట్నం పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన రద్దయినట్లు సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న వైజాగు పీఎం రావాల్సి ఉంది. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించగా.. పర్యటన రద్దుతో…

TS : మొదలైన ఎండలు… రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

ఎండల తీవ్రత మొదలవడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. ఈ నెల 23న రాష్ట్రంలో 15,031 మెగావాట్ల (గత ఏడాది ఇదే రోజున 14,526 మెగావాట్లు) గరిష్ఠ డిమాండ్ నమోదైంది. ఫిబ్రవరిలో విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్లను దాటడం…

TS : సమ్మక్క-సారలమ్మకు తిరుగు వారం పండుగ 28 వ తేదీన

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ముగిసింది. తిరిగి 2026లో ఈ మహాజాతర జరగనుంది. జాతరకు 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. సంప్రదాయం ప్రకారం ఈ నెల 28న సమ్మక్క-సారలమ్మకు తిరుగు వారం పండుగ నిర్వహిస్తారు.

TS : మొన్న క్షేమంగా బయటపడి…. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు…

కంటోన్మెంట్ BRS MLA లాస్యనందిత (37) ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై క్షేమంగా బయటపడ్డారు. ఈనెల 13న KCR నల్గొండలో నిర్వహించిన సభకు ఆమె హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో నార్కెట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారును ఆటో ఢీకొట్టింది. లాస్య కారు…

టెట్, టీఆర్టీ పరీక్షల షెడ్యూల్ పై నేడు తీర్పు

ఏపీ టెట్, టీఆర్టీ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించాలన్న పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ రెండు పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా చూడాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి తాజాగా మరో షెడ్యూల్…

TS : ఉచిత విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

ఉచిత విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలనుకునే వారు ఆధార్ కలిగి ఉన్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుందని, లేకపోతే ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆధార్…

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ రిలీఫ్…

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ను శ్రీనివాస్ గౌడ్ టాంపరింగ్ చేసినట్లు దాఖలైన పిటిషన్ను శుక్రవారం న్యాయస్థానం కొట్టేసింది. పిటిషన్…

OCD ఉంటే డేంజరే…

OCDతో బాధపడుతున్న వారిపై చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు మిగతావారితో పోల్చితే త్వరగా మరణిస్తారని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. నాలుగు దశాబ్దాలుగా OCDతో బాధపడుతున్న 61,378 మందిపై సైంటిస్టులు అధ్యయనం చేశారు.…